
Devotees
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదివారం సెలవు కావడం, స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో ఉదయం నుండే భక్తులు బ
Read Moreనేటి నుంచి లింగమంతుల స్వామి జాతర
సూర్యాపేట, వెలుగు: తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర
Read Moreరేపటి నుంచే పెద్దగట్టు జాతర షురూ..
రేపటి నుంచే జాతర షురూ.. 15లక్షల మంది వచ్చే అవకాశం విధుల్లో 1850 పోలీసులు 500మంది వాలంటీర్లు 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా గు
Read Moreమేడారంలో ఉప్పొంగిన భక్తి భావం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మినీ మేడారం జాతరకు భక్తులు క్యూ కడుతున్నారు. రెండో రోజైన గురువారం భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మండమ
Read Moreకీసరలో వీఐపీ దర్శనాలు బంద్ : మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ : కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానుండటంతో ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసినట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చే
Read Moreప్రారంభమైన సమ్మక్క సారలమ్మ మినీ జాతర
భారీగా తరలివచ్చిన భక్తజనం సమ్మక్క సారలమ్మ దేవాలయాల్లో శుద్ధి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్&zwnj
Read Moreభక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం
మినీ మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బంగారం(బెల్లం) సమర్పించి, సమ్
Read Moreఘనంగా మొదలవనున్న మండమెలిగె పండుగ
పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తులు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ రూ.2.82 కోట్లతో ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు జయశంకర్&
Read Moreవైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం
శంషాబాద్ మండల పరిధిలోని హమీదుల్ల నగర్ గ్రామంలో ఆదివారం రోజు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగర
Read Moreశివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు ఆలయం
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు ఆలయం శివ
Read Moreపర్వతగిరి శివాలయానికి పోటెత్తిన భక్తులు
శివాలయానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీశ్రావు ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన 4 జిల్లాల నుంచి భక్తుల రాక పర్వతగి
Read Moreఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
మార్మోగుతున్న గోవింద నామస్మరణ పాల్గొన్న మినిస్టర్ కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ టౌన్, వెలుగు: నమో వేంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ
Read Moreబాసర క్షేత్రంలో పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నిన్న వసంత పంచమి సందర్భంగా పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు జరిగాయి. దాదాపు 4046 మంది చిన్నారులకు రూ.1
Read More