Dharani portal

ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గిందనడం నిజం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణికి సమ

Read More

ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని తెలిపారు ప్రజా యుద్ధనౌక గద్దర్. మే 29వ తేదీ సోమవారం అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్ర

Read More

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు

111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు 20 నెలల్లో చేతులు మారిన 11,800 ఎకరాలు 111 జీవో రద్దు గురించి ముందుగానే కొందరికి సమాచారం లీడర్ల భూములన్

Read More

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది : కిషన్ రెడ్డి

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది బినామీలు, గులాబీ నేతలకు వేలాది ఎకరాలు కట్టబెడ్తున్నది: కిషన్ రెడ్డి ధరణి పోర్టల్​లో 10 లక్షల దరఖాస్తులు

Read More

ధరణితో సర్టిఫైడ్‌‌ కాపీలు ఎందుకిస్తలేరు ?

సీసీఎల్‌‌ఏను వివరణ కోరిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: ‘ధరణి’తో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంగళవారం జరిగే విచారణకు వ్య

Read More

రెండేండ్ల సమస్య..ఐదు రోజుల్లో తీరింది

కరీంనగర్, వెలుగు: ధరణి పోర్టల్​లో, పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన తప్పును సరి చేయాలని ఓ రైతు రెండేండ్లుగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ప

Read More

ధరణితో అన్నదాతల అవస్థలు..

కరీంనగర్, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న వివిధ భూసమస్యలపై అప్లికేషన్లు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్​లో కొత్త మాడ్యుల్స్, ఆప్షన్లు తీసుకురావడమే

Read More

ఆధార్‌‌‌‌‌‌‌‌ లింక్ లేని భూములు మిగులు ఖాతాలోకి!

ఆధార్‌‌‌‌‌‌‌‌ లింక్ లేని భూములు మిగులు ఖాతాలోకి! రైతులకు శాపంగా మారిన రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం

Read More

టార్గెట్ చేరని రిజిస్ట్రేషన్ల ఇన్​ కం 

కరీంనగర్, వెలుగు:  ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గాయి. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో

Read More

చెరువు భూమి కబ్జాకు యత్నం.. అడ్డుకున్న గ్రామస్తులు

చదును చేసి, బోరు వేసేందుకు ఓ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌ ఎ

Read More

సమస్యల ధరణిని  ఎట్ల సెట్​ చేద్దాం.. రెవెన్యూ శాఖ రోడ్​మ్యాప్.. ప్రభుత్వానికి నివేదిక

ఎలక్షన్ ఇయర్​ కావడంతో సర్కారు​ మల్లగుల్లాలు     కలెక్టర్లకు మళ్లీ స్పెషల్​ టాస్క్​ ఇవ్వాలని యోచన     అప్లికేషన్​

Read More

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్

తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.

Read More

ధనవంతుల కోసమే ధరణి పోర్టల్ : రేవంత్ రెడ్డి

తెలంగాణలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరణి సమస్య పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2023

Read More