Dharna

సింగరేణిలో ఈరోజు నుండి 3 రోజుల సమ్మె

సింగరేణిలో ఈరోజు నుండి 3 రోజుల సమ్మె. పాల్గొననున్న 46 వేల మంది కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం నిలిచిపోనున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా బొగ్గ

Read More

మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగుల ధ‌ర్నా

వరంగల్: అకారణంగా విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ.. వరంగల్ లో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ల నుంచి తాము ఇంటింటా నీ

Read More

పెంచిన విద్యుత్ బిల్లుల‌ను వెంట‌నే త‌గ్గించాలి

యాప్రాల్: పేద ప్రజలపై అధిక బారం మోపుతు పెంచిన విద్యుత్ బిల్లుల‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి ము

Read More

కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

హైద‌రాబాద్: ప్ర‌జ‌లంద‌రికీ కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు డీవైఎఫ్ఐ నేత‌లు. కరోనా రోగుల పట్ల ప్రభుత్వం తీరును నీరసిస్తూ.. ఆదివారం

Read More

భజనపరుల కోసమే సీఎం హామీలా?

లీడర్ల చుట్టాలకు సర్వీస్ పెంపుపై యూనియన్ల ఆగ్రహం సోషల్​ మీడియాలోనూ టీజీవో, టీఎన్జీవో లీడర్లపై విమర్శలు హైదరాబాద్, వెలుగు: టీజీవో, టీఎన్జీవో ముఖ్య నేతల

Read More

ధాన్యం కొంటలేరని ధర్నా చేస్తే..రైతులపై లాక్ డౌన్ కేసు

మెదక్ /వెల్దుర్తి, వెలుగు: లాక్​డౌన్ అమలులో ఉండగా రాస్తారోకో చేశారంటూ మెదక్​ జిల్లా వెల్దుర్తి రైతుల మీద   పోలీసులు కేసు పెట్టారు. మెదక్​ జిల్లా వెల్ద

Read More

పెన్షన్లు వద్దు మద్దతు ధర ఇవ్వండి..!

రూ.15 వేలు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌‌ మెట్ పల్లిలో ర్యాలీ, రాస్తారోకో మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయాలె: రైతులు  మెట్ పల్లి, వ

Read More

కట్ట నిర్మించొద్దంటూ.. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల నిరసన

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రామాలకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా కట్ట నిర్మించొద్దంటూ నిరసనకు దిగారు స్థానికులు. పనులను అడ్డుకున్న మూడు న

Read More

ఉద్యోగాల కోసం సీఎం ఇంటి ముందు ధర్నా

పంజాబ్ లో టీచర్ ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పటియాలా లోని సీఎం అమరీందర్ సింగ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఎ

Read More

JNUలో అలజడికి కారణం స్టూడెంట్​ పాలిటిక్సేనా?

జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ దేశంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే స్పందించడంలో ఫస్ట్​ ఉంటుంది. పార్లమెంట్​పై టెర్రరిస్టులు దాడి చేసినా, ఆ దాడికి కారణమైనవాళ

Read More

రాజధాని రగడ.. ఐదోరోజు రైతుల నిరసనలు

ఏపీ రాజధానిపై నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో 29 గ్రామాల రైతులు నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చే

Read More

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా AIIMSలో దర్నాలు చేయవద్దు

ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా… ఆల్ ఇండియా ఇన్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(AIIMS).. ఆవరణలో, బయట దర్నాలు చేయకూడదని హాస్పిటల్ సిబ్బందికి గురువారం

Read More

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా

ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ

Read More