
Dharna
రాఫెల్ ఢీల్: ట్యాంక్ బండ్ పై బీజేపీ నాయకుల ధర్నా
రాఫెల్ డీల్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు దర్నా నిర్వహించారు.
Read Moreప్రభుత్వం చర్చలు జరపాలంటూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
వరంగల్ : తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా వరంగల్ లో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ల ము
Read Moreతాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా నిర్వహించారు. మహేశ్వరం డిపోలో ఉదయం నుండి ఒక్క బస్సుకూడా బయటకు వెళ్ళకుండా వారు ఆందో
Read Moreపీఈటీ ఫలితాలు ఇంకెప్పుడు?
రెండేండ్లయినా ప్రకటించరా? ప్రగతిభవన్ ముట్టడికి అభ్యర్థుల యత్నం హైదరాబాద్, వెలుగు: టీఆర్టీ పీఈటీ ఫలితాల జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు ఆందోళన
Read Moreయూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన సీతక్క
ములుగు జిల్లా: రైతుబందు, రైతుభీమా రాని అన్నదాతలకు తక్షణమే వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్
Read Moreనేటి నుంచి పంచాయతీ కార్యదర్శుల నిరాహార దీక్షలు
హైదరాబాద్, వెలుగు: జీతాల పెంపుపై జీఓ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను కారోబార్, బిల్ కలెక్టర్లతో భర్తీ చేయాలని గ్రామ పంచాయత
Read Moreఅన్నదాతలకు కన్నీళ్లు తెప్పిస్తున్న యూరియా కష్టాలు
అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వానలు, విత్తనాల కోసం ఎదురు చూసిన అన్నదాతలకు …ఇప్పుడు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి
Read Moreనిరసనలకు పిలుపు: సెప్టెంబర్ 1 పింఛన్ విద్రోహదినం
సెప్టెంబర్ 1న: యూఎస్పీసీ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపు హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధర
Read Moreతాగునీటి కోసం బిందెలతో మహిళల ధర్నా
కర్నూలు :తాగునీటి కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేశారు మహిళలు. రెండు రోజులకోసారి గంటసేపు నీటిసరఫరపై ఆంద
Read Moreనేడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ల ధర్నా
ఇందిరా పార్కు వద్ద నిరసనలకు అసోసియేషన్ పిలుపు హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స
Read Moreకేసీఆర్ టీచర్లకు చేసిందేంలేదు : ఉపాధ్యాయ సంఘనాయకులు
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు మరింత ఎక్కువయ్యాయన్నారు ఉపాధ్యాయ సంఘనాయకులు. ఐదేళ్లలో ఒక్క బదిలీలు తప్ప… టీచర్లకు చేసిందేం లేదన్నారు.
Read Moreకొనసాగిన జూడాల సమ్మె
ఎమర్జెన్సీ సహా వైద్య సేవలన్నీ బహిష్కరణ ఆమరణ నిరాహార దీక్ష విరమణ.. రిలే దీక్షగా కొనసాగింపు ఆందోళనలు విరమించండి:కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మా డిమాండ్లు ప
Read Moreమిడ్ మానేరు భూ నిర్వాసితుల మహా పాదయాత్ర
మిడ్ మానేరు భూ నిర్వాసితులు ఆందోళనలు ఉధృతం చేశారు. మహా పాదయాత్ర పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బోయి
Read More