District

ఊర్లు వదిలిపోవట్లే..జనానికి సవాల్ గా మారిన కోతులు

కూరగాయలు, పంటల సాగుకు జంకుతున్న రైతులు వీటి బెడదతో ఇండ్లలో చెట్లనూ కొట్టేస్తున్నరు నేటికీ అతీగతీ లేని మంకీ ఫుడ్​ కోర్టులు మనుషుల ఫుడ్​కు అలవాటుపడుతున

Read More

పరిహారం అడిగిండని రైతును స్టేషన్ల పెట్టిన్రు

తిమ్మాపూర్, వెలుగు: నష్టపరిహారం వచ్చే దాకా తన భూమిలో మిడ్‌‌ మానేరు కాల్వ పనులు చేయొద్దని అడ్డుకున్న రైతును రోజంతా పోలీస్‌‌ స్టేషన్‌‌లో పెట్టడం వివాదాస

Read More

తొక్కు పెట్టినోళ్లకు కరోనా.. ఊరుఊరంతా హైరానా

నవాబుపేట, వెలుగు: తొక్కు పెట్టనింకె ఊర్లోకి ఇద్దరు వ్యక్తులొచ్చారు. రోజంతా ఉండి 2 క్వింటాళ్ల తొక్కు పెట్టి వెళ్లిపోయారు. మధ్యలో ఉప్మా కూడా వండిపెట్టార

Read More

భూపాలపల్లి వైపు మిడతలు?

భూపాలపల్లి, గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్ర నుంచి వస్తున్న మిడతల దండు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గాలివాటం అనుకూ

Read More

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బోరు బావిలో పడిన మరో చిన్నారి కథ విషాదంగా ముగిసింది. మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ చనిపోయాడు. జిల్లాలోని పాపన్నపే

Read More

ఇక తెలంగాణ ప్రధాన పంట పత్తి!

హైదరాబాద్‌, వెలుగు వాణిజ్య పంట పత్తి ఇక నుంచి తెలంగాణ ప్రధాన పంట కానుంది. అధికారికంగా పత్తిని ప్రధాన పంటగా ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ వానాకాలం నుంచి క

Read More

వలస కూలీలను ఊర్లోకి రానివ్వలేదు.. చెట్ల కిందే క్వారంటైన్​

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం దుడుగు తండాకు చెందిన 50 మంది కూలీలు ముంబయి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో ఆరు రోజుల క్రితం వచ్చారు. వారిని తండా

Read More

ప్రతి జిల్లాలో వారానికి 200 మందికి టెస్టులు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి టెస్టులు చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

సీన్ రివర్స్..ఇక్కడే ఉంటామన్నవలస కూలీలు

పెద్దపల్లి, వెలుగు: ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల్లో చాలా మంది లాక్​డౌన్​కారణంగా పనిలేక సొంతూర్ల బాటపట్టారు. ఇప్పటికే వేలాది మ

Read More

లిక్కర్ తో పోటీపడుతున్నగుడుంబా..లీటర్ రూ.700

మంచిర్యాల/ ఆసిఫాబాద్​, వెలుగు: మార్చి 22 నుంచి వైన్స్, బార్లు మూతపడ్డాయి. బయట మద్యం దొరకడం కష్టంగా మారింది. దీంతో మందుబాబులు చవకగా దొరికే గుడుంబాకు అల

Read More

రోజుకు 90 వేల లీటర్లే..

యాదాద్రి, వెలుగు : కరోనా కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

Read More

వణికిస్తున్నడెంగీ..వనపర్తి జిల్లాలో 44 కేసులు నమోదు

కరోనా వైరస్‌‌తో ప్రపంచం అంతా భయపడుతుంటే వనపర్తి జిల్లా మాత్రం డెంగీతో వణికిపోతోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా రాలేదు కాని 44 డెంగీ కేసులు

Read More

జగిత్యాలలో దారుణం..8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

జగిత్యాల జిల్లాలో  దారుణం జరిగింది.  ఎనిమిదేళ్ల చిన్నారిపై  మామ వరసయ్యే ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

Read More