
DONATE
భారత్ కు ట్విట్టర్ భారీ విరాళం
కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్. ఇందులో భాగంగా కరోనాపై పోరాట
Read Moreపెద్ద మనసు చాటుకున్న పాండ్యా బ్రదర్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ క్రికెటర్లు తమకు తోచిన సాయం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా, ముంబై ఇండ
Read Moreరక్తదానం చేసి పిల్లలను కాపాడండి
తలసిమియా వ్యాధి గ్రస్థుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తలసిమియా సీకిల్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. కరోనా వల్ల రక్తదానం చేసే వారు త
Read Moreమన పిల్లలకు చైనా కంపెనీ చేయూత..
రూ.2కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు డొనేట్ చేస్తున్న చైనా కంపెనీ షియోమి న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ షియోమి ఇండియా 74వ స్వాతంత్ర దినోత్సవ వే
Read Moreప్లాస్మా డొనేట్ కు ముందుకు వచ్చిన కనికా కపూర్
లక్నో : కరోనాను జయించిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. కరోనా జయించిన పేషెంట్ల నుంచి సేకరించి ప్లాస్మాతో కరోనా నయమవుతోం
Read Moreఆరోగ్యశాఖకు విరాళంగా స్టీఫెన్ హాకింగ్ వెంటిలేటర్
కేంబ్రిడ్జ్: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కుటుంబం అతని వ్యక్తిగత వెంటిలేటర్ను ఇంగ్లండ్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రి
Read Moreఆపదలో అన్నం పెడుతున్రు
నకిరేకల్/నల్గొండ టౌన్/భువనగిరి/హాలియా, వెలుగు : లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వలస కూలీలకు ఆదివారం పలు సంఘాలు, పార్టీల పార్టీ ఆధ్వర్యంలో
Read Moreహోంగార్డు ఫ్యామిలీకి కేటీఆర్ రూ.5లక్షలు సాయం
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో లాక్ డౌన్ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.
Read Moreపీఎం సహాయ నిధికి బండి సంజయ్ రూ.కోటి విరాళం
పీఎం కేర్స్ సహాయ నిధికి తన ఎంపీ ల్యాండ్స్ నుండి 1 కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళం ఇచ్చారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
Read Moreమాస్ మహారాజా రవితేజ విరాళం
లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటాన
Read Moreకరోనా కట్టడికి షిర్డీ ట్రస్ట్ రూ. 51 కోట్ల సాయం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్న
Read Moreమూడు రాష్ట్రాలకు బన్నీ రూ.1.25 కోట్ల విరాళం
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు ప్రభుత్వాలకు తమ వంతు సాయం
Read Moreసార్ వద్దు బ్రదర్ అని పిలవండి..పవన్ కు కేటీఆర్ విజ్ఞప్తి
కరోనా వైరస్ తో దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో చాలా మంది ప్రముఖులు ప్రభుత్వాలకు తమవంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు
Read More