ED

ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారని, ఆయన అక్కడ  పనిచేయకున్నా నెలకు రూ. లక్ష జీతం తీసుకుంటున్నారన

Read More

కవితను అరెస్టు చెయ్యం అని.. మేమెప్పుడూ చెప్పలేదు : ఈడీ

రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్టు చేసినం: ఈడీ  మాకు జ్యురిస్​డిక్షన్ అంటూ ఏమీ ఉండదు కవితకు అరుణ్ పిళ్లై బినామీ అని వెల్లడి  బెయిల్ పిటి

Read More

60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం ఆమెను అరెస్టు చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోయె

Read More

కవిత నిజాలు చెప్తలే

ఆమెకు బెయిల్​ ఇవ్వొద్దు.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తరు కోర్టు దృష్టికి తెచ్చిన సీబీఐ.. తీర్పు మే 2కు రిజర్వ్​ ఈడీ కేసులోనూ కొనసాగిన వాదనలు

Read More

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మద్యం పాలసీ - సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్  పై వాదనలు ముగిశాయి. మే 2 కు తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి కావేరి బవేజ.  కాసేపట్లో ఈడీ

Read More

బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ: కోదండరాం

    లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: కోదండరాం      రాజ్యాంగం.. బీజేపీ సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నరు: హరగోపాల

Read More

మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20వ తేదీ శనివారం రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Read More

అవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్

న్యూఢిల్లీ:  డయాబెటిస్ బాధితుడు అయినప్పటికీ బెయిల్ కోసం అర్వింద్​ కేజ్రీవాల్ జైలులో మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్​ఫోర్స్​మెంట్ &nb

Read More

జైల్లో కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్

న్యూఢిల్లీ: తీహార్ ​జైల్లో కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. జైలులో కేజ్రీవాల్

Read More

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్  కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ 164 ప్ర

Read More

శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు

శిల్పాశెట్టి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమెతోపాటు.. ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డ

Read More

ఎలక్టోరల్ బాండ్లంటేనే క్విడ్ ప్రోకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎలక్టోరల్ బాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పారిశ్రామిక వేత్తల నుంచి నల్లడబ్బును బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ

Read More

కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ 22కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్  స్కాం మనీ లాండరింగ్  కేసులో రెగ్యులర్  బెయిల్  కోసం బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద

Read More