ED
కావాలనే కవితను శుక్రవారం అరెస్ట్ చేశారు: కేటీఆర్
లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను కావాలనే శుక్రవారం అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం (మా
Read Moreతప్పు చేయనప్పుడు కవితకు భయమెందుకు? : కిషన్ రెడ్డి
కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఇన్నాళ్లు విచ
Read Moreన్యాయవాదులతో ఢిల్లీకి హరీష్రావు, కేటీఆర్
లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా న్యాయవాదులతో ఢిల
Read Moreకవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీష్ లకు నో పర్మిషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇం
Read Moreఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్
Read Moreఅక్రమ ఇసుక తవ్వకాల కేసులో లాలూ యాదవ్ సన్నిహితుడు అరెస్టు
బీహార్లో అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు సుభాష్ యాదవ్ను ఎన్ఫోర
Read Moreఈ కాలంలో రాముడుంటే ఆయనకు కూడా బీజేపీ నోటీసులు పంపేది : కేజ్రీవాల్
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన .. ఈ కాలంలో శ్రీరాము
Read Moreనేను బీజేపీలో చేరితే ఈడీ నోటీసులు ఆగిపోతాయి: కేజ్రీవాల్
తాను బీజేపీ పార్టీలో చేరితే.. ఈడీ నోటీసులు ఆగిపోతాయన్నారు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై కేజ్ర
Read Moreకేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు..కోర్టుకు ఈడీ ఫిర్యాదు
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించింది.
Read Moreజుట్టుకు ఇంత డిమాండ్ ఉందా... 11వేల కోట్ల స్కామ్..!
జుట్టుంటే ఎన్ని హొయలైనా పోవచ్చు అన్న సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. జుట్టు వల్ల అందం, ఆత్మ స్తైర్యం పెరగటమే కాదు, కోటాను కోట్ల ఆదాయం కూడా వస్తుంది. హైద
Read Moreలిక్కర్ కేసు అప్ డేట్: కవిత పిటిషన్ మార్చి 13 కు వాయిదా
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మార్చి13వ తేదీన జరుపుతామని జస
Read Moreపిరికిపందలు రాజకీయాల్లో ఉండొద్దు: సీపీఐ నారాయణ
– స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టకండి – ప్రధాని మోదీ ప్రజలను ఎందుకు కలుస్తలేరు – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Read Moreమోదీ, అమిత్ షాకు .. దోపిడీ విభాగంగా ఈడీ పనిచేస్తోంది: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక దోపిడీ విభాగంగా పనిచేస్తోం
Read More












