ELECTIONS

లిక్కర్ స్కాంలో తొందరలోనే కవిత అరెస్ట్ : కేఏ పాల్

ఎమ్మెల్సీ కవితను త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న సమాచారం తనకు వచ్చిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరికొంద

Read More

ఆ కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలె : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి మీడియాలో తప్పుగా ప్రచారమైన కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.&nb

Read More

నార్త్‌‌ఈస్ట్​లో ఎన్నికల వేడి

నా ర్త్‌‌ఈస్ట్​లో ఎన్నికల వేడి మరింత ఎక్కువయ్యింది. ఈ నెల 16న త్రిపురలో జరిగే ఎలక్షన్స్‌‌ దేశంలోనే కీలకం కానున్నాయి. ఇందులో గెలవడం

Read More

పైసల వేటలో కేసీఆర్ సర్కార్.. ఆదాయ మార్గాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్​ పైసల వేటలో పడింది. ఎలక్షన్ ఇయర్ కావడం, నిధుల కొరతతో స్కీములన్నీ ఆగిపోవడంతో ఫండ్స్ ఎలా సమకూర్చుకోవాలని తర్జనభర్జన ప

Read More

హనుమకొండ జిల్లాలో ముందస్తు హడావుడి

బీఆర్ఎస్​లో సిట్టింగులకు దీటుగా ఆశావహుల ప్రయత్నాలు  అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ తెరపైకి కొత్త ముఖాలు హైకమాండ్​ దృష్టిలో పడేందుకు పోటాపో

Read More

పోటీపై కొండామురళి క్లారిటీ

హనుమకొండ: వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులు పోటీచేయబోయే నియోజకవర్గాలపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. కొండా కుటుంబం ఇద్దర

Read More

బడ్జెట్​ దృష్టి భవిష్యత్​ మీదే! : పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి

బతుకులు బాగుంటేనే బడ్జెట్‌‌‌‌ బాగున్నట్టు. ఇంకోలా చెప్పాలంటే, బడ్జెట్‌‌ బాగుంటే బతుకులు బాగుంటాయి. బడ్జెట్‌‌ అ

Read More

ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : పొంగులేటి

అందరి సమక్షంలోనే త్వరలో వెల్లడిస్త: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేద

Read More

బీజేపీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు రెడీ : జీవిత రాజశేఖర్

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీ

Read More

లక్సెట్టిపేట మార్కెట్  చైర్మన్ గిరీ కోసం ఆశావాహుల ఎదురుచూపు

గత నెల ముగిసిన పాలకవర్గం పదవీకాలం  లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం గత నెలలో ముగియడంతో క

Read More

త్రిపురలో 40మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 60 స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా... అందులో 48 స్థానాలకు అభ్యర

Read More

మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్

మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్  నేడు విచారించనున్న కోర్టు! న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గుర

Read More

2014 నుంచి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు: జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, వెలుగు: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్

Read More