ELECTIONS

ఆప్ కు జాతీయ పార్టీ హోదా దక్కేనా.?

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ కు చాలా కీలంగా మారాయి. ఈ 2 రాష్ట్రాల్లో విజయం సంగతి పక్కన పెడితే.. రెండింటిలో ఏ ఒక్క రాష్ట్రం

Read More

గుజరాత్, హిమాచల్​ లో ప్రారంభమైన కౌంటింగ్

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి రెండు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంద

Read More

134 సీట్లతో ఆప్ ఘన విజయం

బీజేపీకి 104, కాంగ్రెస్ కు 9  15 ఏండ్ల బీజేపీ పాలనకు బ్రేక్  న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధి

Read More

ఏజెన్సీ మున్సిపాలటీలకు ఎన్నికలెప్పుడు?

స్థానిక ప్రభుత్వం లేకుండా, 24 ఏండ్లుగా  మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న మందమర్రి గతంలో  గ్రామ పంచాయతీగా ఉండేది. ప్రభుత్వం 1993 అక్

Read More

టీఆర్ఎస్ లో మొదలైన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల భయం

టీఆర్ఎస్​లో ఇంకా రాని క్లారిటీ  పార్టీ మద్దతు కోరుతూ ఇద్దరు బరిలోకి  బీజేపీ అభ్యర్థిపై త్వరలో ప్రకటన, ఎన్నికపై కాంగ్రెస్ కూడా సీరియస్

Read More

లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మోసం చేసినవ్‌‌‌‌: వివేక్‌‌‌‌

సంజయ్ పాదయాత్ర వల్లే ఫాం హౌస్‌‌‌‌ నుంచి సీఎం బయటకొచ్చిండు గారడీ మాటలతో జనాన్ని మళ్లీ మోసం చేస్తుండని ఫైర్‌‌‌&

Read More

ఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ : బీజేపీ – ఆప్ మధ్య టఫ్ ఫైట్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.106 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా..59స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన

Read More

ఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌లో టెన్షన్

అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్లపైనే అవసరం సవాల్‌‌గా మారిన నిధుల సమీకరణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, 

Read More

ఎగ్జిట్ పోల్స్: హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం

హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివ

Read More

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా  ప్రజలు పెద్ద స

Read More

డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తా : కేఏ పాల్

డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తమ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని,

Read More

ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు వెంటనే రీప్లేస్ చేసిన ఎన్నికల కమిషన్   అహ్మదాబాద్ : గుజరాత్​ అసెంబ్లీ ఎ

Read More

తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు జరుగుతయ్: సుప్రీం

సుప్రీంకోర్టు ధర్మాసనం కేసీఆర్ సర్కార్ పై కీలకమైన కామెంట్స్ చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించింది. గోషామహల్

Read More