ELECTIONS
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ‘భారత్ జోడో యాత్ర’
ఐదు రోజులు జిల్లాలోనే... భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో య
Read Moreమునుగోడులో 2.41 లక్షల ఓటర్లు.. 298 పోలింగ్ కేంద్రాలు : వికాస్ రాజ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వర
Read Moreగుజరాత్లో ఇవాళ ముగ్గురు ముఖ్యమంత్రుల ర్యాలీలు
గుజరాత్లో ఒకేరోజు ముగ్గురు సీఎంల ర్యాలీలు గాంధీనగర్: గుజరాత్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు
Read Moreబీజేపీ టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్త: కంగనా రనౌత్
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చా
Read Moreమునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్తో ఈ నాటకానికి తెర లేపారు : వివేక్ వెంకటస్వామి
మునుగోడు, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు ఒక డ్రామా అని, మునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్తో ఈ నాటకానికి తెర లేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ
Read Moreసింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై హైకోర్టు విచారణ
ఆర్ఎల్సికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్ ఎల్ సి కి హైకోర్టు ఆదేశించింది. సింగరేణి యాజమాన్యం మూడేళ
Read Moreతెలంగాణలో భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ ఎంత? : దిలీప్ రెడ్డి
పునర్వైభవానికి బాట అని కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్న రాహుల్గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ప్రభావంపై రాజకీ
Read Moreబైపోల్ డ్యూటీలో 3,350 మంది పారా మిలిటరీ సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. కోడ్ అమలు విషయంలో అధి
Read Moreఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేండ్ల నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేస
Read Moreఓడిపోయినందుకు బాధపడడం లేదు : ఎంపీ శశిథరూర్
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయిన ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయినందుకు బాధపడడం లేదని స్పష్టం చేశారు. అయినా
Read Moreమునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రచార్నా స
Read Moreచాయ్ వాలాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో చాయ్ వాలాకు బీజేపీ.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మంత్రిని కాదని టీ కొట్టు నడిపే వ్యక్తికి కీలకమైన షిమ్లా అర్బన్ సీటు కేటాయిం
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బూర నర్సయ్య
ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు
Read More












