ELECTIONS

నేడు రాజకీయ తీర్మానం చేయనున్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం రాజకీయ తీర్మానం చేయనుంది. ప్రజల పక్షాన మరిన్ని

Read More

నియోజకవర్గాల్లో ప్రజలను పీక్కుతింటున్నరు: షర్మిల

స్కూటర్​పై తిరిగిన కేసీఆర్​కు విమానం కొనే డబ్బెక్కడిదని ప్రశ్న జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, రేగొండ, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా క

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు.. బీజేపీపై ఉచ్చు బిగుస్తోంది : ఎమ్మెల్యే సుధీర్‌‌ రెడ్డి​

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీకి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుందని, ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష తప్పదని టీఆర్ఎస్ ఎమ్మె

Read More

ఐఏఎస్ ఇన్స్టా పోస్ట్.. ఎన్నికల విధుల నుంచి తొలగించిన ఈసీ

ఓ ఐఏఎస్ అధికారి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐఏఎస్ అభిషేక్ సింగ్ ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్.. ఆయన్ను ఎన్నికల విధుల నుం

Read More

గుజరాతీయులను కాంగ్రెస్ అవమానిస్తోంది: హార్దిక్ పటేల్

కాంగ్రెస్, ఆప్ పార్టీలు గుజరాత్ కల్చర్కు వ్యతిరేకం: విరామ్ గామ్ బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ మాటలు వినేందుకు

Read More

ఓట్ల కోసమేనా ఆత్మీయ సభలు : రిటైర్డ్​ ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ

ఎన్నికల ముందు ఆత్మీయ సభలని, ఆత్మగౌరవ భవనాలని సమావేశాలు ఏర్పాటు చేసి కులాల వారీగా ఓటర్లను పిలిచి విందులు, వినోదాలు చేయడం రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ముందు

Read More

కేసీఆర్​నే దేఖరు.. ఆయన బిడ్డను ఎవరు పట్టించుకుంటరు?: బండి సంజయ్​

    టీఆర్ఎస్​లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే దమ్ముందా?     ముందస్తుకు పోత

Read More

వచ్చే 10 నెలలు మనకు కీలకం : సీఎం కేసీఆర్

ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలె.. టీఆర్ఎస్ మీటింగ్​లో కేసీఆర్  డౌటొద్దు.. సిట్టింగులకే టికెట్లు ఇస్తం ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘ

Read More

గుజరాత్ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్

ఇతర రాష్ట్రాలకన్నా గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రం పేరు చెబితే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ల పేర్ల

Read More

హిమాచల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 105ఏళ్ల వృద్ధురాలు

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్ స్టేషన్ లో 1

Read More

ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని హిమాచల్ ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

హిమాచల్​ప్రదేశ్​లోని 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని, రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ పిలుప

Read More

మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికలకు ఆప్‌‌ హామీలు

మేనిఫెస్టోను రిలీజ్‌‌ చేసిన సీఎం అర్వింద్​ కేజ్రీవాల్‌‌ న్యూఢిల్లీ: ఢిల్లీలో కార్పొరేషన్‌‌ ఎన్నికల హడావుడి మొదలైంది.

Read More

మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల అధికారులకు కేఏ పాల్ ఫిర్యాదు

మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు అవినీతికి పాల

Read More