ELECTIONS

దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. దేశం మొత్తం తెలుసుకునే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 5 న

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇచ్చోడ,వెలుగు: ఉసిరి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఐటీడీఏ పీవో కె. వరుణ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన ఉట్నూరు ఐటీడీఏలో ఉసిరి ఉత్పత్తులు

Read More

కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులు ఉన్నోళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీనిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్ట

Read More

చైర్మన్ పదవి పై తొలగిన సందిగ్ధత

నల్గొండ, వెలుగు: నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాకార సంఘం ఎన్ని కలు మంగళవారం జరగనున్నాయి. ఈ మేరకు హయత్​ నగర్​లోని ఎస్​వీఎస్​ఫంక్ష

Read More

మంత్రి గంగులకు కంటిలో నలుసులా సర్దార్​

హుజురాబాద్ లో కౌశిక్ కు సీనియర్లు దూరం చొప్పదండి, మానకొండూరులో ఆధిపత్య పోరు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ లో రోజురోజుకూ ఇంటిపోర

Read More

బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉప్పల్ లోన

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అసాధ్యం

కోల్కతా: 2024 ఎన్నికలకు గేమ్ ప్లాన్ స్టార్టయ్యిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన టీఎంసీ కార్యకర్తల సమా

Read More

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తెలిపారు. స

Read More

బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఖమ్మం/ నేలకొండపల్లి/ముదిగొండ/  కారేపల్లి, వెలుగు:  వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని కే

Read More

నామినేటెడ్ ​కమిటీ రద్దవడంతో త్వరలో ఎలక్షన్స్!

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని పార్టీలు..  పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్​ ఫోకస్​  గెలుపే లక్ష్యంగా  అధికార టీఆర్ఎస్​

Read More

మునుగోడు బై పోల్ పై ప్రియాంక ఫోకస్

న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో

Read More

పాలించేటోళ్ల ఇష్టమే రాజ్యమా? ప్రశ్నించే తావుండాలె!

ప్రజాస్వామ్యానికి జనాభిప్రాయం ఊపిరైతే, దానికి ఎన్నికలు ప్రామాణికం! ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తోంది. లొసుగుల్

Read More

చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నరు..

టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ద

Read More