ELECTIONS
లోక్ సభ ఐదో విడత పోలింగ్ నేడే
లోక్ సభకు ఐదో విడత నేడే ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాల్లో పోలింగ్ గతా ఫేజ్ లకు భిన్నంగాఎక్కువ మంది మహిళల పోటీ ఓటింగ్ పెరగాలంటూనేతల మెసేజ్ లు సార్వత
Read Moreమోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లం
ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందన్న
Read Moreమహాకూటమి వస్తే భారీ నష్టం : మోడీ
ప్రతాప్ గఢ్ : మహాకూటమి అధికారంలోకి వస్తే భారీ నష్టం తప్ప ఉపయోగం లేదన్నారు ప్రధాని మోడీ. యూపీ ప్రతాప్ గఢ్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. అవినీతి, అస్తిరత
Read Moreనాకు కెనడా పాస్పోర్టు ఉన్న విషయాన్ని దాచిపెట్టలేదు
బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం ఇటీవల వివాదాస్పదమైంది. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ ఓటేయకపోవడం ఏంటని సోషల్ మీడియా వే
Read Moreసోషల్ మీడియా.. ఎంత మంచిదో అంత డేంజర్
సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికను మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. టెక్నాలజీ అభ
Read MoreZPTC,MPTC ఎన్నికల్లో…ఏకగ్రీవాలు తక్కువే
ZPTC,MPTC మొదటి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నా మినేషన్ల ఉప సంహరణ ఆదివారంతోముగిసింది. మే 6న పోలిం గ్ జరగనుంది. బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష
Read Moreమోడీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ ఓటు వేయలేదు
ముంబై: సరైన నాయకుడిని ఎంచుకునే సరైన సమయం ఎన్నికలు. ఓటుతో దేశ ఐదేళ్ల పరిపాలన ఎవ్వరి చేతుల్లో ఉంటుందో తెలిపేది ఒటర్లే. అలాంటిది ఓటు హక్కును ప్రతి ఒక్కరు
Read Moreఫ్యామిలీతో ఓటేసిన సచిన్ టెండూల్కర్
ముంబై: దేశవ్యాప్తంగా సోమవారం 8 రాష్ర్టాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ముంబైలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి, కుమారుడు అర్
Read Moreఎన్నికల్లో అవధ్ గడ్డపై ఎగిరేది ఎవరి జెండా.?
అవధ్ ఉత్తరప్రదేశ్ లో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం.ఎంతో మంది ప్రముఖులను దేశ, రాష్ట్ర రాజకీయాలకు అందించిన నేల ఇది.కీలకమైన ఈ ప్రాంతం ప్రస్తుతం కులరాజకీయాలకు
Read Moreఅనంతనాగ్ లో ఓటెయ్యాలంటే వణుకుడేే
అనంతనాగ్, గతంలో ఎవరికీ పెద్దగా తెలియని లోక్ సభ నియోజకవర్గం. ఎక్కడో జమ్మూకాశ్మీర్ లో ఉంటుంది. కాశ్మీర్ లోని ఆరు లోక్ సభ నియోజకవర్గాల్లో ఇదొకటి. ఈసారి ల
Read Moreముంబై నార్త్ బెర్త్ ఎవరికి.?
బీజేపీకి మంచి పట్టున్ననియోజక వర్గం ముంబై నార్త్ . గత ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచిన సెగ్మెంట్లలో ఇదీ ఒకటి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎద
Read Moreఅధికారంలో ఉన్ననేతల అనుచరులకే పదవులు
రంగారెడ్డి జిల్లా , వెలుగు: జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వినూత్న సంఘటనలు కనిపిస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రత్యర్థులుగ
Read Moreఎన్నికల బరిలో ఆటో వాలా..!
జోధ్పూర్ : ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవతలి వ్యక్తికి ధీటుగా ఉండేలా చూస్తారు. డబ్బు పరంగా..లేదంటే పలుకుబడి ఉన్న వ్యక్తులు పోటీకి దిగుతుంటారు. అయితే ఇవ
Read More












