ELECTIONS

రెవెన్యూ ,మున్సిపల్ శాఖలను ప్రక్షాళన చేస్తాం: కేసీఆర్

హైదరాబాద్:  రెవెన్యూ చట్టంలో  మార్పులు తప్పవన్నారు సీఎం కేసీఆర్.  తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి  సమావేశానికి హాజరైన కేసీఆర్.. జిల్లా పరిషత్ ఎన

Read More

కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన కేఏ పాల్

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై  కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీలో ఈవీఎంలు పనిచేయ చేయలేదని. అందుకే  రాజకీయ పార

Read More

యోగి,మాయావతి,మేనకాగాంధీకి ఈసీ ఝలక్

ఢిల్లీ:  ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయం తీసుకుంది ఈసీ.  యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ,బీఎస్పీ అధినేత్రి మాయావతి,  ఎస్పీ నేత అజంఖ

Read More

ఐటీ ఉద్యోగులు .. ఓటుకు దూరం

నగరంలో 5 లక్షల మంది టెకీలు రాష్ట్రానికి చెందిన వారు లక్షకు పైనే ఓటు వజ్రాయుధం. ఓటు విలువ వెలకట్టలేనిది. ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్న

Read More

బెంగాల్ పాలిటిక్స్ లో గ్లామర్ మిమి

పశ్చిమ బెంగాల్లో మరో సినీనటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగాలీ నటి మిమి చక్రవర్తి జాదవ్‌ పూర్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ కేండిడ

Read More

వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా ముప్పేట పోటీ

ప్రధాని అభ్యర్థి హోదాలో 2014 లోక్ సభ ఎన్నికల్లోనరేంద్ర మోడీ పోటీ చేసిన నియోజకవర్గం వారణాసి.ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఇక్కడి నుంచే బరిలో నిలిచ

Read More

32 జడ్పీలు గెలిచి తీరాలి..పార్టీ నేతలతో కేటీఆర్

రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. జిల్లా,మండల పరిషత్‌ ఎన్నికలకు వారం

Read More

లీడర్లకు పదవుల పండుగ

32 జెడ్పీ చైర్మన్లు 535 జెడ్పీటీసీలు 535 ఎంపీపీలు 5,857ఎంపీటీసీలు   స్థానిక సంస్థల ఎన్నికలతో లీడర్లకు పదవులే పదవులు టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు

Read More

పేదల అకౌంట్లలో రూ.3.6లక్షలు వేస్తాం: రాహుల్

ఏటా రూ.72వేలు పేదల అకౌంట్లలో వేస్తాం ఐదేళ్లలో రూ.3.6లక్షలు జమచేస్తాం నరేంద్రమోడీ ఫ్రెండ్స్ నుంచి ఫండ్స్ వసూలు చేస్తాం మోడీ 100కు వంద శాతం చౌకీదార్ క

Read More

మే 6, 10 తేదీల్లో ZPTC, MPTC ఎన్నికలు

మాసబ్ ట్యాంక్ : రెండు విడతల్లో ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించింది.  వచ్చే మే నెల 6 , 10 తేదీల్లో ZPTC, M

Read More

ఎన్నికల తీరుపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.   రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెం

Read More

ఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు.  ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల  మధ్యాహ్నం వరకూ పోలింగ్‌ ప్

Read More

ఈ నెల 22 నుంచి ZPTC, MPTC ఎన్నికలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 ను

Read More