ELECTIONS

ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు : పంచాయతీ ఎన్నికలతో తగ్గిన పోలిం గ్

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓటింగ్​​ముగిసింది. మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 77.81 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జ

Read More

ప్రధాని రేసులో మోడీకి పోటాపోటీగా మమత, మాయ

హంగ్ సభ ఊహాగానాలతో తెరపైకి పేర్లు తృణమూల్, బీఎస్పీలకు ఎక్కువ సీట్లొస్తే చాన్స్ మోడీకి మాటకు మాట బదులిస్తున్న ఇద్దరు మమతకు మద్దతుగా పవార్, కుమారస్వామి

Read More

మూడు ఎమ్మెల్సీలు మనమే గెలవాలి: టీఆర్‌ఎస్‌‌‌‌

‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరుపై టీఆర్‌ఎస్‌‌‌‌ దిశానిర్దేశం ప్రత్యర్థి పార్టీ ఓటర్లను తిప్పుకోవాలని సూచన రంగంలోకి దిగిన కీలక నేతలు కాంగ్రెస్ ప్రతివ్యూహాలు

Read More

ఓటేసిన రాష్ట్రపతి, హర్యానా సీఎం

లోక్ సభ ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.  ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరగుతుంది. పలువురు రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు తమ ఓటు హక్కు

Read More

ఓటేసిన విరాట్ కొహ్లీ, గౌతమ్ గంభీర్

లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ,సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ వీరాట్ కొహ్లీ గుర్గామ్ లో

Read More

ఎంపీ టికెట్ కు కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు.. ఆప్ అభ్యర్థి కొడుకు ఆరోపణలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆమ్​ఆద్మీ పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. ఎంపీ టికెట్ కోసం తన తండ్రి నుంచి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళతాం: ఉత్తమ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  గాంధీభవన్ లో  ఉత్తమ్, ,ఇంచార్జ్ కుంతియా, మాజీ మంత

Read More

పరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!

జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటు వేశారు. అయితే  ఓటు వేశాక ఎడమ చేతి వేలికి బదులు కుడి చేతి వేలికి సిరా గుర్తు వేశారు ఎన్న

Read More

ఎలక్షన్ రిజల్ట్స్ పై బెట్టింగులు..పందాల్లో 23 వేల కోట్లు?

లోక్​సభ ఎలక్షన్లు మరో ఎనిమిది రోజుల్లో పూర్తవుతాయి.​ మొత్తం ఏడు దశల పోలింగ్​ చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌‌‌‌ 11 న జరిగిన మొదటి విడత పోల

Read More

బీజేపీకి ఫుల్ మెజారిటీ.. కాంగ్రెస్ కు 44 సీట్లు దాటవు : మోడీ

లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలేనన్న అంచనాలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజే

Read More

ఈస్ట్‌ యూపీలో అఖిలేశ్‌పైనే ఆశలు

ఉత్తరప్రదేశ్‌‌ తూర్పు ప్రాంతంలో వచ్చే రెండు విడతల్లో జరగబోయే లోక్‌‌సభ ఎన్నికలు ఎస్పీ చీఫ్‌‌ అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు పెద్ద పరీక్ష కాబోతోంది.  ఈనెల 12న 14 స

Read More

వడదెబ్బకు 11 మంది బలి : ఓటేసేందుకు వెళ్లి ఇద్దరు మృతి

వెలుగు నెట్‌వర్క్: వడగాడ్పులు రాష్ట్రంలో మరో 11 మందిని బలితీసుకున్నాయి. ఓటేయడానికి వస్తూ కొందరు, ఎండల్లోనూ పనికి వెళ్లి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

Read More

పరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్ర

Read More