ELECTIONS
పరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!
జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటు వేశారు. అయితే ఓటు వేశాక ఎడమ చేతి వేలికి బదులు కుడి చేతి వేలికి సిరా గుర్తు వేశారు ఎన్న
Read Moreఎలక్షన్ రిజల్ట్స్ పై బెట్టింగులు..పందాల్లో 23 వేల కోట్లు?
లోక్సభ ఎలక్షన్లు మరో ఎనిమిది రోజుల్లో పూర్తవుతాయి. మొత్తం ఏడు దశల పోలింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 న జరిగిన మొదటి విడత పోల
Read Moreబీజేపీకి ఫుల్ మెజారిటీ.. కాంగ్రెస్ కు 44 సీట్లు దాటవు : మోడీ
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలేనన్న అంచనాలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజే
Read Moreఈస్ట్ యూపీలో అఖిలేశ్పైనే ఆశలు
ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో వచ్చే రెండు విడతల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు పెద్ద పరీక్ష కాబోతోంది. ఈనెల 12న 14 స
Read Moreవడదెబ్బకు 11 మంది బలి : ఓటేసేందుకు వెళ్లి ఇద్దరు మృతి
వెలుగు నెట్వర్క్: వడగాడ్పులు రాష్ట్రంలో మరో 11 మందిని బలితీసుకున్నాయి. ఓటేయడానికి వస్తూ కొందరు, ఎండల్లోనూ పనికి వెళ్లి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
Read Moreపరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు
రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్ర
Read Moreఅధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ
Read Moreఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు
నందిగామ : రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరు వృద్ధురాళ్లు అందరికంటే ముందు ఓటేసి యువతకు ఆదర్శంగా
Read Moreహర్యానాలో కురుక్షేత్ర సమరమేనా?
ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న లోక్ సభ ఎన్నికల పోరు మహాభారతం రేంజ్లో కాకపోయినా కొద్దోగొప్పో ఆ స్థాయిలోనే ఆసక్తి కల
Read Moreనోట్ల రద్దు పేరు చెప్పి ఓట్లడిగే దమ్ముందా?.. మోడీకి ప్రియాంక సవాల్
న్యూఢిల్లీ: ‘‘ఒక బడి పోరగాడి ముచ్చటిది. ఇచ్చిన హోం వర్క్ చేయలేదేందిరా?అని టీచర్ అడిగితే, ‘జవహర్లాల్ నెహ్రూ నా వర్క్ గుంజుంగుకున్నడు, ఇందిరా గాంధీ
Read Moreమోడీజీ మీ టైమైపోయింది : రాహుల్
న్యూఢిల్లీ, మోరెనా(మధ్యప్రదేశ్): ‘మోడీజీ! మీ టైమైయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చింది’ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు
Read Moreజూన్ 1 నుంచి రేషన్ కార్డుల జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధిక
Read Moreటీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి: గుత్తా
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి . అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాల
Read More












