ELECTIONS

నిజామాబాద్ లో కవితపై 16 వేల ఆధిక్యంలో అరవింద్

నిజామాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి నిజామాబాద్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 16

Read More

కరీంనగర్ లో 28 రౌండ్లలో లెక్కింపు పూర్తి

కరీంనగర్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలుకాబోతోంది. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలోని 7 హాళ్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరగబోతో

Read More

కౌంటింగ్ కు సర్వం సిద్ధం

8 గంటలకు కౌంటింగ్ మొదలు లోక్ సభ ఫలితాలపై అంతటా ఉత్కంఠ మొదట పోస్టల్ బ్యాలెట్ల గణన చివర్లో వీవీప్యాట్ల లెక్కింపు 11 గంటల కల్లా ట్రెండ్స్ వీవీప్యాట్ స్లి

Read More

జగన్ సీఎం కావడం ఖాయం: రోజా

రేపటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే  రోజా. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడ

Read More

బెంగాల్ కోటకు కమలం గురి

పశ్చిమ బెంగాల్​లో లెఫ్ట్​ ఫ్రంట్‌ సర్కారు​ 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగటం ప్రపంచంలోనే ఒక రికార్డు. ఆ రాష్ట్రాన్ని తమ కూటమికి రాజకీయ కంచుకోటలా నిర్మిం

Read More

ఎగ్జిట్​ పోల్స్​ కరెక్టేనా?

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, మోడీ మరోసారి ప్రధాని అవుతారంటూ పలు సంస్థలు చేపట్టిన ఎగ్జిట్​ పోల్స్​లో వాస్తవం ఎంత ఉంది? 

Read More

ఎన్నికల తర్వాత అలా అలా చుట్టొచ్చారు…

రాష్ట్రంలో లోక్​సభ ఎలక్షన్లు తొలివిడతలోనే జరిగాయి. అప్పటి నుంచి దాదాపు 40 రోజులుగా క్యాండిడేట్లంతా రిజల్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది క్యాండిడ

Read More

23న బార్లు, వైన్స్ బంద్ : హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు హైదరాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లుచేశామన్నారు సీపీ అంజనీకుమార్. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధిం

Read More

పెరగనున్న పెట్రోల్ ధరలు

నెలన్నరపాటు సాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ఫ్యూయల్ ధరలు పెరిగే అవకాశం

Read More

ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు ట్రైనింగ్

హైదరాబాద్ : రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పై అధికారులకు ట్రైనింగ్ కొనసాగుతోంది. హోటల్ తాజ్ కృష్ణలో సీఈఓ రజత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభం అయి

Read More

ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయి : లక్ష్మణ్

ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధిస్తుందన్నారు. దేశమంతా బీజేపీ గాలే ఉందన్నారు. మో

Read More

మొత్తం 60 కోట్ల మంది ఓటేశారు

542 లోక్​సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు.. ఏడు దశల్లో కలిపి 66.62% పోలింగ్ 2014లో 66.40 శాతం.. చివరిదైన ఏడో దశలో 64 శాతం టర్నౌట్ బెంగాల్​లో హింస.. ఓ ప

Read More

లోక్ సభ ఫైనల్ దశ : పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫైనల్ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల

Read More