ELECTIONS

ఈస్ట్‌ యూపీలో అఖిలేశ్‌పైనే ఆశలు

ఉత్తరప్రదేశ్‌‌ తూర్పు ప్రాంతంలో వచ్చే రెండు విడతల్లో జరగబోయే లోక్‌‌సభ ఎన్నికలు ఎస్పీ చీఫ్‌‌ అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు పెద్ద పరీక్ష కాబోతోంది.  ఈనెల 12న 14 స

Read More

వడదెబ్బకు 11 మంది బలి : ఓటేసేందుకు వెళ్లి ఇద్దరు మృతి

వెలుగు నెట్‌వర్క్: వడగాడ్పులు రాష్ట్రంలో మరో 11 మందిని బలితీసుకున్నాయి. ఓటేయడానికి వస్తూ కొందరు, ఎండల్లోనూ పనికి వెళ్లి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

Read More

పరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్ర

Read More

అధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు

మంచిర్యాల జిల్లా  జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ

Read More

ఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు

నందిగామ : రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరు వృద్ధురాళ్లు అందరికంటే ముందు ఓటేసి యువతకు ఆదర్శంగా

Read More

హర్యానాలో కురుక్షేత్ర సమరమేనా?

ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న లోక్ సభ ఎన్నికల పోరు మహాభారతం రేంజ్​లో కాకపోయినా కొద్దోగొప్పో ఆ స్థాయిలోనే ఆసక్తి కల

Read More

నోట్ల రద్దు పేరు చెప్పి ఓట్లడిగే దమ్ముందా?.. మోడీకి ప్రియాంక సవాల్

న్యూఢిల్లీ: ‘‘ఒక బడి పోరగాడి ముచ్చటిది. ఇచ్చిన హోం వర్క్​ చేయలేదేందిరా?అని టీచర్​ అడిగితే, ‘జవహర్​లాల్​ నెహ్రూ నా వర్క్  గుంజుంగుకున్నడు, ఇందిరా గాంధీ

Read More

మోడీజీ మీ టైమైపోయింది : రాహుల్

న్యూఢిల్లీ, మోరెనా(మధ్యప్రదేశ్): ‘మోడీజీ! మీ టైమైయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చింది’ అంటూ కాంగ్రెస్ ​చీఫ్ ​రాహుల్ ​గాంధీ ట్వీట్  చేశారు

Read More

జూన్‌‌ 1 నుంచి రేషన్‌‌ కార్డుల జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న రేషన్‌‌ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధిక

Read More

టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి: గుత్తా

పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి . అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాల

Read More

తొలి విడత ముగిసిన పరిషత్ పోల్

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాం

Read More

గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్‌

తొలి విడతలో భాగంగా 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పలుచోట్ల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఉమ్మడి నల్లగొ

Read More

బ్రేక్ ఫాస్ట్ కోసం పోలింగ్ నిలిపివేత…

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఎలక్షన్ సిబ్బంది టిఫిన్ చేసేందుకు…పోలింగ్ ను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. కాల్వ గ్రామంలోని రెండో నంబర్ పోలింగ్ కేం

Read More