ELECTIONS
ఐటీ దాడులకు పక్కా రుజువులున్నయ్: జైట్లీ
న్యూఢిల్లీ : ఇన్ కంటాక్స్ దాడులు సహజంగానే జరుగుతున్నా యని, వాటి వెనక ఎలాంటి దురుద్దేశాలూ లేవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశ
Read Moreరూ.15 కోట్లు పంచారట..! : MP కొండా బంధువు అరెస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి కీలక డా
Read Moreఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ
ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీలో దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,920 పోలింగ్ స్టేష
Read Moreపంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: సిటీలోని ఏపీ, తెలంగాణ ప్రజలు ఓటుబాట పట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత ఊళ్ళకు ప
Read Moreదేశాన్ని ముక్కలు కానివ్వను: రాహుల్
ఐదేండ్ల పాలనలో మోడీ చేసిన అన్యాయాలకు జనం బలైపోయారని, దేశానికి న్యాయం చేయగల ఏకైక పార్టీ తమదేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస
Read Moreఎన్నికల కోసం మంచుకొండల్లో అధికారుల యాత్ర
ఎటు చూసినా కొండలే. ఈ కొండల మధ్యలో పారే సెలయేళ్లు. సెలయేళ్లకు దగ్గరలో అక్కడక్కడా విసిరేసినట్లేం ఊళ్లు..సర్కారు రికార్డుల్లో ఊరుగా నమోదైనా జనాభా చాలా త
Read Moreలోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వాళ్లవే!
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారం ముగిసింది. పోలింగ్ కు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు తెల్లారితే ఓటింగ్ ఉండటంతో
Read Moreపోలింగ్ రోజున సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నో హాలిడే
ప్రభుత్వం ఆదేశించినా పట్టిం చుకోని వైనం సుమారు 25 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు టెకీలకు నో హాలిడే లోక్ సభ ఎన్నికల పో
Read Moreనాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్లే: మోడీ
మోడీ జాతీయవాదమే బీజేపీకి ప్రేరణ అని మరోసారి గుర్తుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తనకు ఓటేస్తే దేశానికేసినట్లేనన్నారు. ఫస్ట్టైమ్ ఓటర్లందరూ పుల్వామా అమరవీ
Read Moreపోలింగ్ కు అంతా రెడీ..రేపే లోక్ సభ ఎన్నికలకు ఓటింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 34,604 పోలింగ్ కేం ద్రాలు ఉదయం 7 నుంచిసాయంత్రం 5 వరకు పోలింగ్ నిజామాబాద్ ఉదయం 8 నుం చి సాయంత్రం 6 వరకు 17 లోక్సభ స్థా నాల్లో 44
Read Moreకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు తీవ్ర గాయాలు
ఆసిఫాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదిలాబాద్ కు తిరిగి
Read Moreదొంగలు, ధనవంతులకే మోడీ చౌకీదార్ : అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ : దొంగలు, ధనవంతులకే మోడీ చౌకీదార్ గా ఉన్నారన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. మోడీ లాంటి వ్యక్తికి ఓటు వేయవద్దని కోరారు. హైదరాబాద్ లో నిర్
Read Moreమధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
మధ్యప్రదేశ్ లో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఎం కమల్ నాథ్ ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ సన్నిహితుడు అశ్విన్ శర్మకు చెందిన భోపాల్ నివాసంలో తని
Read More












