ELECTIONS

రాచకొండ పరిధిలో భారీ బందోబస్తు

ఎల్బీనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్లతో కలిసి ముందస్తు ప్లాన్​ వేశా

Read More

ఏపీ ఎంపీలు ఎంతో రిచ్..

19 మంది ఎంపీల సగటు ఏడాది ఆదాయం రూ.1.05 కోట్లు 16.30 కోట్ల ఇన్ కంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ టాప్ అత్యధిక, అత్యల్ప ఆదాయమున్నఎంపీల లిస్టు ప్రకటించిన ఏ

Read More

ఓట్ల పండగతో కూలీల కడుపు నిండుతోంది.

వరుస ఎన్నికలతో కూలీలు బిజీ ఆరు నెలలుగా చేతి నిండా పని ఏప్రిల్‌ , మేలో జడ్పీటీసీ ఎన్నికలు మరో రెండు నెలలు ఢోకా లేదు హైదరాబాద్, వెలుగు: అంతా రెక్కాడిత

Read More

జెయింట్ కిల్లర్స్ : మహామహులను ఓడించారు

రాజకీయాల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ఎన్నికల బరిలో నిల్చున్న కేండిడేట్లను చూసినప్పుడు మీడియాకి, పోల్‌ పండిట్లకు కొన్ని స్పష్టమైన అంచనాలుంటాయి. హేమాహేమీలప

Read More

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ ప్రచారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. వరుస టూర్లతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. సాయంత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున

Read More

పెద్ద లీడర్లకూ.. ఓటమి తప్పలే..

హైదరాబాద్‌ , వెలుగు :రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కొందరు నేతలు వరుసగా గెలుస్తూ తమ హవా కొనసాగిస్తుంటా రు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రభావం 

Read More

సారొస్తేనే కారు స్పీడ్: కేసీఆర్ కోసం కొత్త అభ్యర్థుల ఎదురుచూపులు

  లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్ల లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పనిచేస్తోం ది. అన్ని సీట్లూ గెలిస్తే ఢిల్లీలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకోవచ్చునని ప్రచారం

Read More

జనసేన సభలో యువకుడు మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలోని జనసేన బహిరంగ సభలో అపశృతి జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సిరాజ్ అన

Read More

జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడు: విజయమ్మ

ఏపీలో జరుగుతున్న ఎన్నికలు  ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ప్రకాశం జిల్లా కనిగిరి ఎన్నికల ప

Read More

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కొడాలి నాని : చంద్రబాబు

గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.  కొడాలి నాని తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడంటూ ఓ రేంజ్ లో ఫైర్

Read More

తెలంగాణలో 17 స్థానాలకు 443 మంది పోటీ

మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు  గురువారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Read More

భారత్ తో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి : పాక్ ప్రధాని

ఇస్లామాబాద్ : భారత్ లో ఎలక్షన్స్ ముగిసేవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయని తెలిపారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. “జమ్ముకశ్మీర్‌ లోని

Read More

మహిళలకు స్మార్ట్‌ఫోన్లు.. యువతకు జాబ్స్: చంద్రబాబు

ఆళ్లగడ్డ : యువతకు జాబు కావాలంటే మళ్లీ బాబే రావాలన్నారు TDP అధినేత చంద్రబాబు. మంగళవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌ షోలో

Read More