etela

వోల్వో బస్సుల్లో కరోనా టెస్టులు

మొబైల్ కరోనా టెస్టింగ్  ల్యాబ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడిక్కడ శాంపిల్స్ సేకరించడానికి  వీలుగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన  2

Read More

కరోనా చికిత్సకు మందుల కొరత రానీయెద్దు : ఈటల

రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందుల కొరత రాకుండా చూడాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. అంతేకాదు మెడిసిన్స్ ను బ్లాక్ మార్కెట్‌ చేస్తే కఠిన చర

Read More

వారంలోగా టిమ్స్ ను ప్రారంభించండి: ఈటల

ప్రొఫెసర్‌‌‌‌ విమలను ఇన్‌‌‌‌చార్జిగా నియమించండి  సిబ్బందిని 50% విభజించి వారానికో గ్రూప్‌కు డ్యూటీ వేయండి  అధికారులకు ఈటల ఆదేశం వారంలోగా గచ్చిబౌలి హ

Read More

రాష్ట్రంలో మరో 92 మందికి కరోనా.. ఐదుగురు మృతి

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల వెల్లడిలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. సోమవారం మీడియా బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రాత్ర

Read More

పొగాకు రహిత రాష్ట్రంగా తెలంగాణ: ఈటల

ప్రజలకు నష్టం కలిగిస్తున్న పొగాకును అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.  దీనికి ప్రభుత్వ ప

Read More

ఇంటింటికీ వైద్య పరీక్షలు చేయాలి : ఈటల

ప్రతీ ఇంటిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఈటల రాజేందర్‌. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల న్యుమ

Read More

రాష్ట్రంలో ఇవాళ ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల

తెలంగాణలో కరోనా కేసులు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ లేటెస్టుగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పా

Read More

మైండ్ స్పేస్ ఉద్యోగినికి కరోనా లేదు: ఈటల

కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమ

Read More

కరోనాపై నెగిటివ్‌ ప్రచారం జరుగుతుంది: ఈటల

కరోనా వైరస్‌పై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నాను మంత్రి ఈటల రాజేందర్. అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో వసతులు సరిగా లేవని జూనియర్ డ

Read More

తెలంగాణలో కరోనా లేదు

రాష్ట్రంలో కరోనా వైరస్ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఈటల ప్రారంభించారు. గాంధీ మెడికల్‌ కాలేజీ లైబ

Read More

ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి

ఎన్నికల్లో గెలవడం అనేది ఓ అదృష్టమన్నారు మంత్రి ఈటల రాజేందర్.  గెలిచిన వారందరిలో కొందరే ప్రజల మనసులో స్థానం సంపాధించుకుంటారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మ

Read More

సానుభూతితో ఓట్లు వేయవద్దు

కులపోడని, వాడకట్టోడని, ఇంతకుముందు ఓడిపోయాడనే సానుభూతితో ఓటు వేయవద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు..

Read More

డెంగీతో ఎవరూ చనిపోలె: ఈటల

ఇప్పటివరకు డెంగీ వల్ల ఎవరూ చనిపోలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్ల

Read More