fire
హీటర్ నుంచి మంటలు.. తండ్రీ కూతురు సజీవ దహనం
హీటర్ నుంచి మంటలు.. తండ్రీ కూతురు సజీవ దహనం రాజస్థాన్లో ఘోరం జైపూర్: రాజస్థాన్లోని ఖైర్తాల్ తిజా
Read Moreకేసీఆర్ పాలనలో ఆత్మహత్యలే దిక్కు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
మహబూబాబాద్: కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా డో
Read Moreపెట్రోల్ ఓవర్ ఫ్లో..మంటలు చెలరేగి బైక్ దగ్ధం
జీడిమెట్ల బస్ డిపో వద్ద ఘటన జీడిమెట్ల, వెలుగు: పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి మంటలు చెలరేగి బైక్ దగ్ధమైన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు త
Read Moreపెట్రోల్ పంప్ వద్ద మంటల్లో బైక్ దగ్దం.. తప్పిన పెను ప్రమాదం
కుత్బుల్లాపూర్ సురారం పోలీస్ స్టేషల్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల బస్ డిపో సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద
Read Moreగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
కాటారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లిలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథ
Read Moreపాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్ కు నిప్పంటించిన యువకుడు..
పాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్ కు గుర్తుతెలియని ఓ యువకుడు నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటన చంద్రాయనగుట్టలో డిసెంబర్ 5వ తేదీ మంగళవారం తెల్లవారుజామున చ
Read Moreప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు.. భయంతో పరుగులు తీసిన పేషెంట్లు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ లో 2023 డిసెంబర్ 2 శనివారం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ద
Read Moreరైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది : నిరంజన్ రెడ్డి
వనపర్తి/ పెబ్బేరు, వెలుగు: రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతుబంధుకు ఈసీ బ్రేక్ వేయడం కాంగ్రె
Read Moreసర్పంచ్లను కేసీఆర్ పురుగుల కన్నా హీనంగా చూసిండు : రేవంత్రెడ్డి
సీఎం కేసీఆర్పై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫైర్ నిధులివ్వకుండా కేసులు పెట్టి వేధించిండు పుస్తెలమ్మి, అప్పులు తెచ్చి అభివృద్ధి చేసినా పైసా ఇయ్య
Read Moreపేపర్ లీకులతో నిరుద్యోగులు ఆగం : కన్హయ్య కుమార్
కేసీఆర్ది ఫెయిల్యూర్ సర్కార్: కన్హయ్య కుమార్ హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగి ప్రవళికది ఆత్మహత్య కాదని, సర్కార్ హత్యేనని ఎన్ఎస్యూఐ నే
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై దారుణం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం
మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం అర్థ రాత్రి జిల్లాలోని ఆదిబట్ల
Read MoreOMG : రైల్వేస్టేషన్ మొత్తం తగలబడిపోయింది..
రైలు ప్రమాదాలు.. రైళ్లల్లో మంటలు ఇటీవల ఎక్కువయ్యాయి.. తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. 2023, నవంబర్ 25వ తేదీ మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమబె
Read Moreనాంపల్లి అగ్ని ప్రమాదం.. బిల్డింగ్ ఓనర్ అరెస్టు
నాంపల్లి అగ్ని ప్రమాదం.. బిల్డింగ్ ఓనర్ అరెస్టు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసిన పోలీసులు మెహిదీపట్నం, వెలుగు: నాంపల్ల
Read More












