floods
13 లక్షల ఎకరాల్లో పంట మునక..వెయ్యి కోట్లకుపైగా నష్టం
13 లక్షల ఎకరాల్లో పంటలు మునక.. రూ. వెయ్యి కోట్లకుపైగా నష్టం పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఇంకా నీ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తప్పిదం వల్లే వరదలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తప్పిదం వల్లే బ్యాక్ వాటర్ తో వరదలు వస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్ల
Read Moreవరద బాధితులను వెంటనే ఆదుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూసుకుపల్లిలో నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. కాళేశ్వరం
Read MoreV6 కథనానికి స్పందన..వరద బాధితులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
పెద్దపల్లి జిల్లా మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద వరదల్లో చిక్కుకున్న 23మందిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ఆలయం చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో గుడి దగ్గరున్న 2
Read Moreగోదావరి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేష్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడ
Read Moreవరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం
Read Moreశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37 వేల 647 క్యూసెక్కుల వరద నీరు
Read Moreజలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం ఎల్లంపల్లి ప్రాజ
Read Moreవర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. క్
Read Moreవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడ
Read Moreప్రజాప్రతినిధులు, అధికారులు అలర్ట్గా ఉండాలె
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు
Read Moreప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభుత్వం పైసలిస్తలే
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందని నీటిరంగ నిపుణులు దొంతి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభు
Read More












