
floods
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడ
Read Moreప్రజాప్రతినిధులు, అధికారులు అలర్ట్గా ఉండాలె
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు
Read Moreప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభుత్వం పైసలిస్తలే
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందని నీటిరంగ నిపుణులు దొంతి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభు
Read Moreభారీ వర్షానికి నీట మునిగిన అయ్యప్పనగర్
భారీ వర్షానికి హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలోని అయ్యప్పనగర్ కాలనీ నీటమునిగింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో ఇళ్లకు
Read Moreశ్రీరామ్ సాగర్ 34 గేట్లు ఎత్తివేత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ కురుస్తున్న వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు భ
Read Moreకడెం ప్రాజెక్ట్ వద్ద తగ్గిన వరద ఉధృతి
నిర్మల్: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో వరద నీరు గండి గుండా కిందికి పోతోంది. దీంతో అధికారులు ఊపిర
Read Moreవరదల్లో కొట్టుకుపోయిన 100 టన్నుల చేపలు
నిజామాబాద్: నీలి విప్లవంలో భాగంగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్
Read Moreహైదరాబాద్ జూపార్క్ కు పోటెత్తిన వరద..సఫారీ మూసివేత
రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని నెహ్రూ జూపార్క్ కు
Read Moreభారీ వర్షాలకు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా.. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర
Read Moreచేపలను కాపాడుకునేందుకు మత్స్యకారుల తంటాలు
మత్స్యకారుల మధ్య వర్షం చిచ్చు పెట్టింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు న
Read Moreజమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్కు 4 వేల మంది
జమ్మూ: మూడు రోజుల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర మళ్లీ మొదలైంది. దీంతో జమ్మూ బేస్ క్యాంపు నుంచి 4,026 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. భారీ వరదలు, ప్
Read Moreరాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మ
Read Moreముంచెత్తింది: జోరువాన.. భైంసా, బాసర జలదిగ్బంధం
చాలా పల్లెలకు రాకపోకలు బంద్.. జనజీవనం అతలాకుతలం నిర్మల్ జిల్లా ముధోల్లో 20.3 సెం.మీ.ల వర్షపాతం మేడిగడ్డ, తుపాకులగూడెం వద్ద ఉగ్ర గ
Read More