gangula kamalakar

చివరి గింజ వరకు కొంటాం

కరీంనగర్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ రెండు వారాల్లో పూర్తవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం సేకరణ తీరుపై ఆయన మాట్లాడుతూ... జూన్ 10లోగా ధ

Read More

మిల్లర్లకు మంత్రి గంగుల వార్నింగ్

ఖమ్మం: తేమ శాతం పేరుతో తరుగు తీస్తోన్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు  మంత్రి గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. వడ్ల

Read More

రైతులు ఆందోళన చెందొద్దు

కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి మిల్లుల్లో ఎఫ్​సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం  రాష్ట్రం వడ్లు కొంటుంటే

Read More

అక్కసుతోనే FCI అధికారులతో రైస్ మిల్లులపై దాడులు

రైసు మిల్లుల్లోఎఫ్ సీఐ చేస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్ వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తనిఖీల పేరుతో ధాన్యం

Read More

మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల 

కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అశోక్ నగర్లోని సామిల్ జంక్షన్లో నిర్వహించిన మేడే వేడుక

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయొద్దు

కొత్తపల్లి, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కిలో తరుగు కూడా తీయవద్దని నిర్వాహకులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్లో మాట్లాడ

Read More

ఫూలే జయంతిని పట్టించుకోని ప్రభుత్వం

ఎవరు.. ఎవరికి సన్మానం చేసిన్రో అర్థం కాలే..  సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఏ ఒక్కరూ రాలే పేపర్‌‌ ప్రకటనలకే కేసీఆర్‌&

Read More

గురుకులాల్లో బియ్యాన్ని మారుస్తం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యమే ఇస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌‌&zwnj

Read More

గ్రూప్​1, 2 అభ్యర్థులకు స్టైపెండ్

గ్రూప్ 1 క్యాండిడేట్లకు 6 నెలల పాటు రూ.5 వేలు గ్రూప్ 2, ఎస్సై క్యాండిడేట్లకు 3 నెలల పాటు రూ.2 వేలు  బీసీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 1.25 లక

Read More

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే

కరీంనగర్/వరంగల్: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన

Read More

తెలంగాణ అంటే అందరికీ ఈర్ష్య

కరీంనగర్: ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు కేసీఆర్ అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని.. తెలంగాణను ఆంధ్రాలో కలుపుతానని ఒకరు, తెలంగాణ ఎందుకొచ్చిం

Read More

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు

కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినందున.. ఈ యాసంగిలో ధాన్యం కొను

Read More