government

విమానాలు కొంటున్నరు.. వడ్లు ఎందుకు కొనరు?

కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధం లేకున్నా యుద్ధ విమానాలు కొంటున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు ఎందుకు కొనడం లేదని కాం

Read More

ఆరోగ్య శ్రీ తో కరోనా వైద్యం ఫ్రీగా  అందించండి

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాల‌

Read More

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీ కాలం పొడిగించారు. ఈనెలాఖరుతో పదవీవిరమణ చేయాల్సిన ఆయన పదవీకాలాన్ని మరో ఆ

Read More

ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్

Read More

కరోనా కొత్త వేరియంట్ పై సర్కార్ అలర్ట్

కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త వేరియంట్  వ్యాపిస్తున్న దేశాల నుంచి వేచ్చేవారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై.. రాష

Read More

ధాన్యం కొనకుండా  కేసీఆర్ దళారీగా మారాడు

ధాన్యం కొనకుండా సీఎం కేసీఆర్ దళారీగా మారాడన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. వరి కుప్పలపైన రైతుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు.  వార

Read More

ప్రపంచ బ్యాంకుతో ఏపీ ఒప్పందం

250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆది

Read More

కోటి మందిలో 5 లక్షల మందికే ఈ శ్రమ్

ఈ-శ్రమ్‌‌పై సర్కారు నిర్లక్ష్యం ప్రచారం, క్యాంపులు, అవగాహనపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం  హైదరాబాద్‌‌, వెలుగు: అసం

Read More

వీఆర్వోలకు డ్యూటీల్లేవ్​!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వీఆర్వో సిస్టమ్​ రద్దయి ఏడాది దాటిపోయింది. కానీ, వీఆర్వోలను మాత్రం సర్కారు పట్టించుకోవడం లేదు. వీఆర్వోలుగా పనిచేసిన 5,3

Read More

తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో జారీ

థియేటర్లలో పార్కింగ్‌ ఫీజుల వ‌సూలుపై తెలంగాణ ప్రభుత్వం  కొత్త జీవో 63ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. సింగిల్‌ స్క్రీన్‌ థియ

Read More

ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంపుపై వెనక్కి తగ్గిన సర్కార్

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ సహా మున్సిపల్ ఛైర్మన్లు, మ

Read More

వాటర్ బోర్డు ఉద్యోగులకు పీఆర్సీ

వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్, వెలుగు: వాటర్ బోర్డు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు ఎట్టకేలకు సర్కార్​ ఆమోదం తెలిపింది. జీవో నం.​51

Read More

పంట బీమాకు146 కోట్లు విడుదల

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  హైదరాబాద్, వెలుగు: ఫసల్‌ బీమాకు సంబంధించి రూ.146.32 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేర

Read More