government

ఉపాధి హామీ వర్కర్లకు ఇన్సూరెన్స్​ కంపల్సరీ చేయండి

స్టేట్​ బ్యాంకు రిపోర్టు ముంబై: దేశంలో ఇన్సూరెన్స్​ మరింత పెరగాలంటే ఉపాధి హామీ పథకం వర్కర్లకు ఇన్సూరెన్స్​ను కంపల్సరీ చేయాలని స్టేట్​ బ్యాంకు

Read More

ఏండ్ల కిందట పేదలకిచ్చిన భూములు లాక్కుంటున్న ప్రభుత్వం

జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఒప్పుకుంటే వెంచర్లు వేశాక ప్లాట్లు ఇస్తామని ఆఫర్లు లేదంటే మొత్తంగా తీసేసుకుంటామని బెదిరింపులు తాజాగా -మహబూ

Read More

ఏడాది దాటినా సర్కారు పట్టించుకోవడం లేదు

పట్టించుకోని రాష్ట్ర సర్కారు పెండింగ్లో 5వేలకు పైగా కేసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్

Read More

5 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నరు

పాఠాలు చెప్పిస్తున్నా.. శాలరీలు మాత్రం పెండింగ్  సర్కార్ జూనియర్ కాలేజీ  గెస్ట్ లెక్చరర్ల అవస్థలు  హైదరాబాద్, వెలుగు: సర్కా

Read More

ప్రభుత్వం పేదల భూములు లాక్కుని ప్రైవేటు సంస్థలకు ఇస్తోంది

మెదక్ జిల్లా: పేదల  భూములను  ప్రభుత్వం లాక్కొని  ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.  భూదా

Read More

వీఆర్వోల సర్దుబాటుతో 5 వేల ఉద్యోగాలకు కోత?

హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడున్న ఉద్యోగ ఖాళీల్లో దాదాపు ఐదు వేల పోస్టులకు కోత పడనుంది. కొత

Read More

సర్కార్ దవాఖాన్లలో  డబ్బు జబ్బు

స్కానింగ్‌‌‌‌లు, టెస్టులు చేయించుకోవాలంటే పైసలు కట్టాల్సిందే సీటీ స్కాన్‌‌‌‌కు రూ.500.. ఎంఆర్‌‌

Read More

ఇగ తహసీల్దార్లు తిరిగినట్టే.. గొర్లు కొన్నట్టే..!

మండల పర్చేజింగ్​ కమిటీలో తహసీల్దార్​, ఎంపీడీవో రైతులతోపాటు ఆఫీసర్లూ పోవాల్నట ఇప్పటికే పుట్టెడు పనులతో బిజీగా ఆఫీసర్లు పక్కరాష్ట్రాల్లో వారాలకొద్ద

Read More

ఆపరేషన్ గంగా ఇంకా పూర్తి కాలేదు

ఆపరేషన్ గంగా ఇంకా కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి  తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పింద

Read More

111జీవో రద్దు ఎందుకోసం.. ఎవరి కోసం ?

నేతలు, బడాబాబుల చేతుల్లోనే 80 వేల ఎకరాలు నాడు తక్కువ రేట్లకే భూములు అమ్ముకున్న రైతులు ఇప్పుడు లక్షల కోట్ల రియల్​ దందా  అసెంబ్లీలో ప్రకటన

Read More

ఐపీఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఇదే విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెల

Read More

ఆస్పత్రులకు పోషకాహారం అందించే ఏజెన్సీలపై జీవో జారీ

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోషకాహారం అందించే ఏజెన్సీల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గాలకు కేటాయిస్తూ జీవో నెంబర్ 32 జారీ చేసి

Read More