government
మొదటివారంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు
నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు ఎంపీ అర్వింద్. మొదటి వారంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రిజిస్ట్రేషన్ చార్జ
Read Moreవేదాంత వారి పాట..సర్కారు ఆస్తులే టార్గెట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీలను కొనుగోలు చేయడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ 10 బిలియన్ డాలర్ల (దాదాపు 74,420 కోట్లు) ఫండ్ను రెడీ చేసుకుంటోంది.
Read More317GO సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియా స్టార్ట్ చేయాలంటే ఫిబ్రవరిలోనే టీచర్ల నియామకాలు పూర్తి చేయాలి జగిత్యాల: జీవో 317 ద్వారా తలె
Read MoreIAS, IPS అధికారులకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా
Read Moreటీఆర్ఎస్ కేడర్కు నక్సల్స్ వార్నింగ్
ఎన్కౌంటర్లకు సర్కారుదే బాధ్యత మావోయిస్టు ఏరియా సెక్రటరీ పాపన్న నర్సంపేట, వెలుగు: ఎన్కౌంటర్లకు టీఆర్ఎస్గవర్నమెంట్ బాధ్యత వహించాలని, ఆ పార
Read More28 రాష్ట్రాలకు 47,541 కోట్లు.. తెలంగాణకు 1998 కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి జనవరి నెలవారీ వాటా కింద రూ.999.31 కోట్లు, అడ్వాన్స్ కింద మరో రూ.999.31 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. దీంతో జనవరిలో
Read Moreప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 3 డీఏలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Read Moreరేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్
Read Moreలోన్లు తీస్కునుడు తప్ప ఆదుకోని రాష్ట్ర సర్కారు
ఒక్కో కార్పొరేషన్ కు వేల కోట్ల రూపాయల అప్పులు మిత్తీలు కట్టేందుకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అష్ట కష్టాలు సంస్థల ద్వారా లబ్ధిదారులకు అంద
Read Moreసూర్య నమస్కారం.. ప్రతి ఒక్కరిలో ఉత్తేజం
మకర సంక్రాంతి.. సూర్యుడు కొద్దిగా ఉత్తరాన ఉదయించే రోజు. ఎన్నో మార్పులకు సంకేతం సంక్రాంతి. ఈ పండుగ దేశ ప్రజలకు అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యవసా
Read Moreఎంత ఖర్చు చేశారో జనాలకు అర్థమయ్యేలా చెప్పండి
వేల కోట్లు కేటాయించి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రజాధనాన్ని
Read Moreసర్కారు వద్దన్నా.. అందరూ వరే వేస్తున్రు
సర్కారు వద్దన్న ఇతర పంటలేయలేక వరికే మొగ్గు 5 లక్షల ఎకరాలకు చేరిన నాట్లు హైదరాబాద్, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దు.. కొనుగోలు కేంద
Read Moreఇళ్లకు దగ్గర్లో మద్యం దుకాణాలు పెట్టొద్దు
సర్కారుకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: రెసిడెన్షియల్&zwnj
Read More












