government

సర్కార్ దవాఖాన్లలో సమ్మె సైరన్

గ్రేటర్ లోని 24 హాస్పిటళ్ల స్టాఫ్ కు 2 నెలలుగా జీతాలు ఇస్తలే   డీఎంఈకి ఔట్సోర్సింగ్ స్టాఫ్ ఫిర్యాదు 17లోపు జీతాలు చెల్లించాలె.. లేకుంటే సమ

Read More

వీరికి ఆటలంటే ఎంత ఇష్టమంటే.. ప్రాణం..జీవితం

ఆటలంటే అందరికీ ఇష్టమే. కానీ, కొందరికి మాత్రం ఆ ఆటలే జీవితం. అలా ఆటలే ప్రాణంగా బతికేవాళ్లు పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్‌లో వందల్లో ఉన్నారు

Read More

నాగ్‌పూర్‌లో 7 రోజులపాటు లాక్‌డౌన్

కరోనాపై మహారాష్ట్ర కఠిన చర్యలు..  కంట్రోల్ చేసేందు‌కు మరిన్ని కొత్త రూల్స్ ప్రైవేటు కంపెనీలకు 7రోజులపాటు సెలవు ప్రభుత్వ ఆఫీసుల్లో 2

Read More

ప్రైవేటు బాటలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు

4 ఎయిర్ పోర్టుల్లో ప్రభుత్వ వాటాల అమ్మకం ప్యాకేజీలుగా మార్చి విక్రయం న్యూఢిల్లీ:ఇప్పటికే చాలా ఎయిర్ పోర్టులను ప్రైవేట్ కు అప్పగించిన ప్రభుత్

Read More

పీవీ ప్రారంభించిన ఇనిస్టిట్యూట్‌కు 25ఏండ్లు అయినా జాగా ఇవ్వని సర్కార్

25 ఏండ్లు అయినా పీవీ కల నెరవేరలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నేషనల్ రూరల్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించిన అప్పటి ప్రధాని పీవీ 

Read More

శ్రీశైలం డ్యాం నీళ్లపై ఏపీ మళ్లీ లొల్లి

లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ నుంచి నీటి విడుదల ఆపాలని డిమాండ్‌‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన పొరుగు రాష్ట్రం

Read More

ఏపీలో సర్కార్ స్కూళ్ల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌

మహిళా దినోత్సవం సందర్భంగా పంపిణీకి శ్రీకారం ప్రతి బాలికకు నెలకు 10 నేప్ కిన్స్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం అమరావతి: ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచి

Read More

టీచర్లు సర్కార్ ఉద్యోగులు కాదా?

‘టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారికి ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు’ గత కొద్దికాలంగా ప్రచారమవుతున్న వార్త ఇది. దీని ద్వారా ఉద్యోగులు,

Read More

బీజేపీ గెలిస్తే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

తెలంగాణ  ప్రభుత్వం  ఏడేళ్ళ పనితీరుకు  ఎమ్మెల్సీ ఎన్నికలు  రెఫరెండం అన్నారు ఎన్వీఎస్ ప్రభాకర్. ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  ఓడిపోతే   కేసీఆర్ సీఎం  పదవికి  ర

Read More

టెట్​ లేకుండానే టీచర్స్ రిక్రూట్​మెంట్​కు సర్కార్ ఆలోచన

టెట్ ఉంటదా.. ఉండదా? తెలంగాణలో ఇప్పటికి కేవలం రెండుసార్లే టెట్ రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఎదురు చూపు జగిత్యాల, వెలుగు: టీచర్ల ట్రాన్స్ ఫర్లు, ప్ర

Read More

జీఎస్టీ రిటర్నుల దాఖలు‌ గడువు పొడిగింపు

ఆఖరు తేది మార్చి 31 న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికిగానూ ఆన్యువల్‌ రిటర్నుల (జీఎస్టీఆర్–-9), రీకన్సిలియేషన్‌ స్టేట్‌మెం

Read More

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

న్యూఢిల్లీ:  కోవిడ్ టీకా ధరను కేంద్రం ఖరారు చేసింది. టీకా ధర రూ.150.. వేసినందుకు సర్వీస్ చార్జి కింద రూ.100 కలిపి మొత్తం రూ.250గా నిర్ణయించింది. ఇంతకు

Read More

మయన్మార్‌‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి

న్యూయార్క్: ఆర్మీ పాలనలో ఉన్న మయన్మార్‌‌లో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా పాలనను పునరుద్ధరించాలని ఆ దేశ నాయకత్వాన్ని భారత్ కోరింది. రాజకీయంగా

Read More