V6 News

gujarat

ఆ ఊళ్లో.. గుడ్డు, మాంసం అమ్మినా,తిన్నా... జైలు, జరిమానా....మన దేశంలోనే ఆగ్రామం ఎక్కడుందో తెలుసా..

కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.  అలాంటి వారు ఇండియాలో ఓ ప్రాంతానికి వెళ్లారంటే పస్తులుండాల్సిందే.. ఆ గ్రామంలో కనీసం గుడ్లు కూడా దొరకవట. &nbs

Read More

15 గంటలు శ్రమించినా ఫలించలే.. బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి

గుజరాత్ ఆమ్రేలిలోని సుర్గాపరా గ్రామంలో బోర్ బావిలో పడ్డ చిన్నారి చనిపోయింది. 15 గంటల పాటు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టినా  ఫలించలేదు. &nbs

Read More

OMG: బోరు బావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి

తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వగా.. అక్కడే ఆడుకుంటున్న వారి ఏడాదిన్నర పాప బోరు బావిలో పడింది. 50 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ చిన్నారి ప్రస్తు

Read More

పదేళ్ల కన్న కొడుకును హత్య చేసిన ట్రాఫిక్ జవాన్

గుజరాత్‌ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాఫిక్ బ్రిగేడ్ జవాన్ తన పదేళ్ల కుమారుడికి విషం ఇచ్చి గొంతుకోసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Read More

రాజ్‌కోట్ అగ్నిప్రమాదం ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్

28 ప్రాణాలును బలిగొన్న గుజరాత్ లోని రాజ్ కోట్ టీఆర్ పీ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రధాని నిందితుడు  థవల్ కార్పొరేషన్ యజమాని ధవల్

Read More

ఢిల్లీ @  48 డిగ్రీలు.. ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 8 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాబోయే 4 రోజులు కూడా

Read More

గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య

చనిపోయిన వారిలో9 మంది పిల్లలు ఘటనను సుమోటోగా తీసుకున్న గుజరాత్  హైకోర్టు రాజ్ కోట్: గుజరాత్  రాష్ట్రం రాజ్ కోట్ లోని టీఆర్ పీ గేమి

Read More

గేమింగ్ జోన్‌‌లో భారీ అగ్నిప్రమాదం .. 27 మంది సజీవదహనం

మృతుల్లో 9 మంది చిన్నారులు గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌‌లో ఘోరం దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పట

Read More

రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాదం.. మృతుల్లో 9 మంది చిన్నారులు

గుజరాత్‌: రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో శనివారం(మే 25) సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మరణించారు. వీరిలో 9 మంది

Read More

రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 22మంది సజీవదహనం

గుజరాత్‌ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్‌ జోన్‌లో మే 25వ తేదీ శనివారం ప్రమాదవశాత్తు  

Read More

గుజరాత్‌లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టుల అరెస్ట్

అహ్మదాబాద్: గుజరాత్​లో నలుగురు ఐఎస్ టెర్రరిస్టులను యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) బృందం పట్టుకుంది. ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో గుజరాత్ ఏటీఎస్ ప

Read More

మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు శరద్ పవార్. మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదని విమర్శించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ

Read More

IPL 2024: గ్రౌండ్‌లోకి పోయి ధోని కాళ్లు మొక్కితే లోపలేశారు

శుక్రవారం(మే 10) గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌  జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని మైదానంలోకి చొరబడ

Read More