gujarat
ఎగ్జిట్ పోల్స్ :గుజరాత్లో మళ్లీ బీజేపీ హవా
గుజరాత్ లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని మోడీ మేనియా మళ్లీ పనిచేసిందని చెబుతున్నాయి. ప్రజలు అభివృద్ధి మంత్రానికే
Read Moreప్రశాంతంగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు 50.51 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశాన్ని కల్పిచారు. గుజరాత్ ల
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర హోం మంత్రి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్ర
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద స
Read Moreగుజరాత్లో మొదలైన రెండో దశ పోలింగ్
గుజరాత్ లో రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసె
Read More93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్ల లో
Read Moreగుజరాత్లో కింగ్ మేకర్లు పాటీదార్లే
గుజరాత్లో కింగ్ మేకర్లు పాటీదార్లే మొత్తం ఓటర్లలో18 శాతం వీళ్లే అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాటిదార్ల ఓట్లే కీల
Read Moreగుజరాత్ లో ముగిసిన చివరిదశ ఎన్నికల ప్రచారం
గుజరాత్ లో చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈనెల 5న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభ
Read Moreకాంగ్రెస్ లీడర్లకు గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటెయ్యాలి : మోడీ
అహ్మదాబాద్/బొడేలి: తనను ఎంత ఎక్కువగా తిడతారనే దానిపై కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఒక ఫ్యామిలీ పట్ల విధేయ
Read Moreప్రధాని మోడీ మరో రికార్డు.. ఒకేరోజు 50 కిలోమీటర్ల మెగా రోడ్ షో
ప్రధాని మోడీ దేశ రాజకీయ చరిత్రలో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో సుదీర్ఘ రోడ్ షో నిర్వహించిన నేతగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. గుజరా
Read Moreమొదటిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలు: మోడీ
గుజరాత్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలి వస
Read Moreమా కుటుంబంలో ఎటువంటి గందరగోళం లేదు : రివాబా జడేజా
తమ కుటుంబంలో వేర్వేరు సిద్ధాంతాలు ఉండడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తెలిపారు. ఒకే కుటుంబంలో విభిన్న భావజాలం
Read Moreగుజరాత్లో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. తొలిదశలో 19
Read More