gujarat
అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా
నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు దేశమంతా ఉగ్రవాదులు రక్తంతో హోలీ ఆడేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పాలనలో కఠినమైన నిబంధనలతో దేశంలో
Read Moreబీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా
పేదల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ దాహోద్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో
Read Moreగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియబోతోంది. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 78
Read Moreగుజరాత్లో బీజేపీ ధీమాకు కారణాలేమిటి?
గుజరాత్ శాసన సభకు డిసెంబర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు 4 కోట్ల 90 లక్షల మంది వరకు ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది. ఇక్క
Read Moreగుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి
అహ్మదాబాద్: ఇటీవల అధికార బీజేపీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్ ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షు
Read Moreగుజరాత్లో గెలిచేది మేమే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర
Read More‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 1,621 మంది పోటీలో ఉండగా, వారిలో కేవలం 139 మంది
Read Moreగుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా
గుజరాత్ లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Read Moreఅమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్రు : ఓవైసీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 2002లో నేరస్తులకు గుణపాఠం చెప్పామంటూ
Read Moreకేజ్రీవాల్ను అడ్డు తొలగించుకోవాలని బీజేపీ కుట్ర: మనీష్ సిసోడియా
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్
Read Moreగుజరాత్ అసెంబ్లీ బరిలో 21% మంది నేర చరితులు
టాప్లో ఆప్.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఏడీఆర్ రిపోర్ట్లో వెల్లడి అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 2
Read Moreగుజరాత్ ఎన్నికలు 25 ఏండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తయ్ : మోడీ
పాలన్ పూర్: గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 25 ఏండ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం బనాస్కాం
Read Moreఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలపర్
Read More