gujarat

తెలంగాణ, ఏపీలోక్రిబ్కో ప్లాంట్లు

గుజరాత్​లోనూ ఒకటి  ఏర్పాటు న్యూఢిల్లీ: క్రిషక్ భారతి కో-–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో)  మూడు ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్లను తె

Read More

OMG: గుజరాత్‌లో హంసఫర్ రైల్లో మంటలు

తిరుచ్చిరాపల్లి - శ్రీ గంగానగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయి. శనివారం(సెప్టెంబర్ 23) మధ్యాహ్నం గుజరాత్‌లోని వల్సాద్

Read More

ఆ గుళ్లో ప్రసాదంగా శాండ్ విచ్.. పానీపూరీ.. పిజ్జా.. ఏ దేవాలయమంటే...

భారతదేశంలో  లక్షలాది దేవాలయాలున్నాయి.  ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దేవాలయానికి ఓ  చరిత్ర.. విశిష్ఠత ఉంటుంది.  

Read More

సెప్టెంబర్ 20, 21 తేదీల్లో వానలు..

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు(సెప్టెంబర్ 20, 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట

Read More

ఇస్రో సైంటిస్టు అంటూ చీటింగ్.. ప‌ట్టుకుని జైల్లో వేసిన పోలీసులు

చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తగా చెప్పుకుంటున్న మితుల్ త్రివేది అనే వ్యక్తిని గుజరాత్‌లోని సూరత్‌లో ఆగస్టు 29న అరెస్

Read More

బీ అలర్ట్ : రూ.500 దొంగనోట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి

మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి దాదాపు రూ. 50 లక్షల విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్

Read More

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. ఎప్పుడు..? ఎక్కడ నుంచి..?

ఢిల్లీ : మొదటి విడత భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధ

Read More

పాము కరిస్తే.. చికిత్స కోసం 13 వందల కిలోమీటర్లు వెళ్లాడు..

గుజరాత్ రాజ్ కోట్ లో ఫతేపూర్ కు చెందిన  సునీల్ కుమార్ (21) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.  ఆగస్టు 15న సునీల్ కూలి పని చేస్తుండగా

Read More

కొత్త హరిత విప్లవం రావాలి: అమిత్ షా

గాంధీధామ్‌‌: ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మార్గాన్ని చూపాలంటే.. భారతదేశానికి కొత్త హరిత విప్లవం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Read More

ఏం స్కెచ్ రా : 5 నిమిషాల్లో.. బ్యాంక్ నుంచి రూ.14 లక్షలు కొట్టేశారు..

ఈ రోజుల్లో దొంగతనం చేయడం చాలా సింపుల్ అయిపోయింది.  దొంగలు పెద్దగా కష్టపడకుండానే లక్షలు కొట్టేస్తున్నారు. చాలా సులభంగా..అది పట్టపగలు..ప్రజలందరూ ఉం

Read More

ట్రక్కును ట్రాలీ ఆటో ఢీకొని.. 10 మంది మృతి

13 మందికి తీవ్ర గాయాలు గుజరాత్​లోని అహ్మదాబాద్  జిల్లాలో ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం అహ్మదాబాద్: గుజరాత్​లోని అహ్మదాబాద్

Read More

హైదరాబాద్లో కాల్ సెంటర్..అమెరికన్లను మోసం..బయటపడ్డ బండారం

హైదరాబాద్  కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అమెరికన్లను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఫేక్ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ కా

Read More