Himachal Pradesh

ఢిల్లీలో వర్షాలు.. కశ్మీర్ను కప్పేసిన మంచు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బల్లభ్ గఢ్, ఛప్రౌలా, నోయిడా, దాద్రి,

Read More

దేశంలోని ప్రధాన ఫార్మా హబ్ లలో హిమాచల్ ఒకటి

హిమాచల్ ప్రదేశ్ క్లీన్ గా ఉండేందుకు...ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు టూరిస్టులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్లాస్టిక్ కారణంగ

Read More

తమిళనాడుకు షాక్.. ఫైనల్లో హిమాచల్ గ్రేట్ విక్టరీ

తమిళనాడుకు ఊహించని షాక్  ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ గ్రేట్ విక్టరీ విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌ –2021 విజేతగా  హిమాచల్&zw

Read More

మెక్సికోలో భారత సంతతి ఇంజనీర్ దారుణ హత్య

మెక్సికోలో డ్రగ్-గ్యాంగ్ మధ్య జరిగిన కాల్పుల్లో అమెరికాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ) మరియు ట్రావెల్ బ్లాగర్, జర్మన్ టూర

Read More

వీడియో: హిమాచల్ బస్సు ఘటనలో 13కు చేరిన మృతులు

హిమాచల్ ప్రదేశ్ లో బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మరో 14 మంది గాయపడ్డారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొండచరి

Read More

వరదలకు ఐదుగురు మృతి..11మంది గల్లంతు

హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి.ఈ వరదలకు కులు, లాహౌల్-స్పితి జిల్లాల్లో ఐదు మంది మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. 11 మంది తప్పిపోయ

Read More

రాత్రంతా వాన.. కొట్టుకుపోయిన కార్లు.. హైవే బ్లాక్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరద ముంచెత్తింది. అదివారం రాత్రంతా కుండపోతగా పడిన వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కాంగ్రా, ధర్మశాల, సిమ్లా సహా అనేక ప్రాంతా

Read More

హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ మృతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ (87) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచ

Read More

వీడియో వైరల్: సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌‌తో ఎస్పీ ఫైటింగ్

షిమ్లా: హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ జరగడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారిని ఎస్పీ చెంపదెబ్బ కొట్టడం, త

Read More

కోవిడ్ డ్యూటీలో ఎంబీబీఎస్ విద్యార్థులు.. రోజుకు రూ.100 ఇన్సెంటివ్

దేశంలో కరోనాతీవ్రత అధికమైంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు

Read More

150 మందికి పైగా సన్యాసులకు కరోనా

న్యూఢిల్లీ: ధర్మశాలలోని గ్యుటో తాంత్రిక మఠంలో 150 మందికి పైగా సన్యాసులు కరోనా బారిన పడినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. హిమాచల్​ప్రదేశ

Read More