Hyderabad
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య..
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో
Read Moreగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 ఫోన్లతో వర్క్ చేస్తారు.. ఎందుకో తెలుసా..
సాధారణంగా ఒకరు ఎన్ని పోన్లు వినియోగిస్తారు.. మేనేజర్, పెద్ద వ్యాపారులు, సెలబ్రీటీలు వంటి వారు రెండు .. మహా అయితే మూడు లేదా నాలుగు ఫోన్లను వినియోగిస్తు
Read Moreవైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మధ్యహ్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని సీపీపీ-3లో ప్రమాదవశాత్తు మంటలు అ
Read MoreWeather News : ఉదయం చలికాలం.. మధ్యాహ్నం ఎండాకాలం
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా ఉదయం సమయాల్లో చలి తీవ్రత పెరిగగా.. మధ్యాహ్న వేళలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో వేసవికాలనికి ముందు ఫ్రిబవరి
Read MoreGood News : ఎండాకాలంలో హైదరాబాద్ లో కొత్త ఏసీ బస్సులు
ఎండాకాలం వచ్చేస్తోంది.. కాదు కాదు వచ్చేసింది.. చాలా ముందుగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది
Read Moreమేడిగడ్డ దగ్గర వద్దని ఇంజినీర్లు చెప్పింది నిజం కాదా : సీఎం రేవంత్ రెడ్డి
తుమ్మడిహట్టి దగ్గర కాకుండా.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడితే ఉపయోగం లేదని ఇంజినీర్లు నివేదిక ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. క
Read MoreHealth Tips: పొద్దున్నే నిద్ర లేవడం మంచిదా.. కాదా?
పైకొచ్చే లక్షణం ఒక్కటి లేదు, రాత్రి రెండింటికి పడుకోవడం, పొద్దున్నే పదింటికి లేవడం.. కాస్త తెల్లారగట్ల లేచి ఏడిస్తే జీవితంలో బాగుపడతాడు అని జులాయి సి
Read Moreమేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతరకు 2024 ఫిబ్రవర
Read Moreహరీష్.. డబ్బులు తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్ : మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హరీష్ రావు ఒక పోస్ట్ మ్యాన్.. కాంట్రాక్టర్ల కాడ డబ్బులు తీసుకోచ్చే ప
Read Moreసికింద్రాబాద్లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్
రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్
Read Moreపోలవరంతో 2 లక్షల ఎకరాలు పోతుంటే.. కళ్లు మూసుకున్నారా : మంత్రి భట్టి
పోలవరం ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రంలోని 2 లక్షల ఎకరాలు ముంపునకు గురవుతుంటే.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తూ ఉందని.
Read Moreకుర్చేసుకుని కూసుంట అన్నోళ్లు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము ఎంతో కష్టపడి క్లియరెన్స్ చేసి తెచ్చిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆ
Read Moreరీ డిజైన్ వల్ల శబరి నదిని కోల్పోయాం.. వేల కోట్ల దోపిడీ చేశారు : మంత్రి భట్టి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో విధ్వంసం జరిగిందని.. లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి
Read More












