Hyderabad

ఓయూలో వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

ఓయూ/సికింద్రాబాద్, వెలుగు: ఉద్యమంలో  ఓయూ స్టూడెంట్ల పాత్ర చాలా కీలకమైందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రమంతా జరిగిన ఉద్యమ

Read More

చెత్తకుప్పలో మగ శిశువు.. కొండమల్లేపల్లిలో దారుణం

కొండమల్లేపల్లి, వెలుగు : అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తకుప్పలో పడేశారు. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఈ దారుణం వెలుగులోకి వ

Read More

కాజీపేట సెక్షన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

అరుణ్ కుమార్ జైన్ తో సహా ఇతర అధికారుల తనిఖీలు సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ డివిజన్​పరిధిలోని కాజీపేట సెక్షన్​ను దక్షిణ మధ్య రైల్

Read More

కుటుంబ కలహాలతో ఏ‌ఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పెన్ పహాడ్,వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్  ఒకరు పెన్ పహాడ్  మండలం ధర్మపురంలో బుధవారం తెల్లవారుజా

Read More

ఏనుమాముల మార్కెట్ లో తేజ మిర్చి క్వింటాల్​కు రూ.20,200

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో తేజ రకం మిర్చి క్వింటాల్​కు రూ.20,200 ధర పలికింది. ఈ ఏడాది మిర్చి సీజన్​ ప్రారంభంలో ఇదే గరిష్

Read More

కారు బోల్తా పడి బీ ఫార్మసీ స్టూడెంట్ ​మృతి

    మరో నలుగురుకి తీవ్ర గాయాలు     విహారయాత్రకు వెళ్లొస్తుండగా విషాదం దేవరకొండ( నేరేడుగొమ్ము ),వెలుగు : 

Read More

నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు .. అధికారులు బాధ్యతతో వ్యవహరించండి : పొన్నం ప్రభాకర్​

సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి  త్వరలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్​ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్ర

Read More

బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ పేరుతో కమర్షియల్‍ షాపులు

ఎకరం స్థలం ఇవ్వాలని జీఓ ఇచ్చిన మాజీ సీఎస్‍ సోమేశ్‍ కుమార్‍     రూ.240 కోట్ల స్థలాన్ని రూ.4.84 లక్షలకే కట్టబెట్టిన ఆఫీస

Read More

భద్రతా కారణాల దృష్ట్యా .. బ్లాక్​ కలర్​లోకి సీఎం కాన్వాయ్

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్​ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్​లో ఉపయోగిస్తున్నారు. రేవం

Read More

ఎములాడ రాజన్న ఆలయానికి వారం రోజుల్లో.. రూ.1.46 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భారీ అదాయం సమకూరింది. భక్తులు వివిధ రూపాల్లో హుండీల్లో సమర్పించిన కానుకలను ఆలయ

Read More

కరీంనగర్​ జిల్లాలో.. బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్

సీతారాంపూర్​లో టీచర్​స్థలాన్ని రిజిస్ట్రేషన్ ​చేయాలని బెదిరింపు   లేదంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ రూ. 10 లక్షలు చెల్లించిన బాధితుడు

Read More

ధరణి పోర్టల్లో ఎమ్మార్వోలకూ అధికారాలు?

అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు కూడా..  కలెక్టర్ల అధికారాల్లో కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ  భూసమస్యల పరిష్కారానికి భూభార

Read More

తెలంగాణకు ఆంధ్రా బియ్యం.. భారీగా దిగుమతి

నిరుడు వానాకాలం బియ్యం ఈ నెలాఖరులోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం గడువులోపు ఇవ్వకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఎప్పుడో వడ్లు అమ్మేసుకున్న మిల్లర్లు

Read More