Hyderabad
హైదరాబాద్లో అక్రమ నల్లా కనెక్షన్లపై నజర్
గుర్తించేందుకు వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్ దాదాపు లక్షకు పైగానే అక్రమ కనెక్షన్లు కిందస్థాయి సిబ్బంది నిర్వాకంతో నీటి దోపిడీ
Read Moreనాలుగు రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు!
చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి చాన్స్ నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం.. రెండ్రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళిసై
Read Moreఅయోధ్య రామునిపై ప్రత్యేక పాట.. రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు
బషీర్ బాగ్, వెలుగు: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని.. వీటి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉం
Read Moreకేసీఆర్ను తొందర్లోనే సీఎం చేస్కుందాం : కేటీఆర్
కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే.. పాపమని కాంగ్రెసోళ్లకు జనం ఓటేసిన్రు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టల
Read Moreసూర్యాపేట కలెక్టర్ కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సూర్యాపేట, వెలుగు : ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు 2023 ఏడాదికి బెస్ట్ ఎలక్టోరల్&nb
Read Moreసిటీలోని ఉద్యోగులతో బీఓఐ కొత్త సీఈఓ మీట్
హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బీఓఐ ఎన్బీజీ సౌత
Read Moreఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య
జీడిమెట్ల : పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో యువతి సూసైడ్ ఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో జరిగింది. ఎస్సై రామ్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreరంగనాయక్ రిజర్వాయర్ తో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు : కొండా సురేఖ
సిద్దిపేట, వెలుగు : యాసంగి సీజన్ లో రైతుల శ్రేయస్సు కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు కాల్వల ద్వారా నీరు విడుదల చేస్తున్నామన
Read Moreఆటోను బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ప్రమాదం హసన్ పర్తి, వెలుగు : ఆటోను బైక్ ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్
Read MoreHYD: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు అరెస్ట్
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లికి చెందిన ద్వారపూడి నాగగా గుర్తించారు పోలీసులు. టీఆర్ నంబర్ గల వెర్న
Read Moreగవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
గవర్నర్ తమిళి సైని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రిపబ్లిక్ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్,
Read Moreయువతి జుట్టు పట్టి లాగిన మహిళా పోలీసులు.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్శిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దంటూ ఇవాళ వర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ఏబీవీపీ నేతల
Read Moreమెహదీపట్నంలో స్కైవాక్ కు లైన్ క్లియర్.. భూములిచ్చేందుకు కేంద్రం ఓకే
హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. స్కైవాక్ నిర్మాణానికి భూమి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి
Read More












