హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బీఓఐ ఎన్బీజీ సౌత్ 2, తెలంగాణ జోనల్ ఆఫీస్ను రాజ్నీష్ కర్నాటక మంగళవారం సందర్శించారు. సిటీలోని కొంత మంది హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్, కార్పొరేట్ క్లయింట్లతో సమావేశం అయ్యారు. ఎకానమీలోని అవకాశాల గురించి వీరికి వివరించారు. ఆ తర్వాత బీఓఐ సిటీ బ్రాంచుల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో రాజ్నీష్ సమావేశమయ్యారు. దేశ ఎకానమీ, బ్యాంకింగ్ సెక్టార్ గ్రోత్లో బీఓఐ కృషిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరికీ ఆర్థిక ఫలాలు అందాలని, దేశ నిర్మాణంలో కీలకమైన స్కీమ్లకు ప్రయారిటీ ఇవ్వాలని ఉద్యోగులకు పిలుపిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు వంటి వేగంగా విస్తరిస్తున్న మెట్రో సిటీలలో రిటైల్ లోన్లు ఇవ్వడం పెంచాలన్నారు. కాగా, హుబ్బళ్లి ధర్వాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్ బ్రాంచులు కూడా బీఓఐ ఎన్బీజీ సౌత్ 2 జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయి.
సిటీలోని ఉద్యోగులతో బీఓఐ కొత్త సీఈఓ మీట్
- బిజినెస్
- January 25, 2024
లేటెస్ట్
- మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్ కోర్సు
- తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు
- యాదగిరిగుట్టకు ఏప్రిల్లో రూ. 15 కోట్ల 64 లక్షల ఇన్కం
- యర్కారంలో ఇరువర్గాల ఘర్షణ
- పోర్షే కొత్త కారు @ రూ.1.70 కోట్లు
- ఇండియాకు 43 మెడల్స్ ఖాయం
- రేవంత్ సర్కార్ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్
- నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
- ఐపీఎల్ మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్