ఏనుమాముల మార్కెట్ లో తేజ మిర్చి క్వింటాల్​కు రూ.20,200

ఏనుమాముల మార్కెట్ లో తేజ మిర్చి క్వింటాల్​కు రూ.20,200

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో తేజ రకం మిర్చి క్వింటాల్​కు రూ.20,200 ధర పలికింది. ఈ ఏడాది మిర్చి సీజన్​ ప్రారంభంలో ఇదే గరిష్ట ధర అని మార్కెట్​ కమిటీ సెక్రటరీ సంగయ్య తెలిపారు.

ప్రస్తుతం మిర్చి సీజన్​ ప్రారంభమైందని, ఏనుమాముల మార్కెట్​కు వివిధ రకాల మిర్చి వస్తోందని ఆయన చెప్పారు. మిర్చీకి మరింత ధర వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.