Hyderabad
గాంధీ హాస్పిటల్ను సందర్శించాలి..హెల్త్ మినిస్టర్ను కోరిన సూపరింటెండెంట్ రాజారావు
హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను కోరిన సూపరింటెండెంట్ రాజారావు పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ను సందర్శించాలని రాష్ట్ర వైద్య
Read Moreటీ న్యాబ్ డైరెక్టర్గా సందీప్ శాండిల్య బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో( టీ న్యాబ్) డైరెక్టర్గా సందీప్ శాండిల్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల టైమ్లో మోడల్ కోడ్&zwn
Read Moreకళాకారులకు అండగా ఉంటం : మంత్రి జూపల్లి కృష్ణారావు
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు అండగా ఉండి కళలను ప్రోత్సహిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ
Read Moreకొత్త టీమ్ వచ్చాకే కొలువుల భర్తీ!
ఇప్పటికే టీఎస్ పీఎస్సీ చైర్మన్ రాజీనామా.. అదే బాటలో మెంబర్లు కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైమ్ పట్టే చాన్స్ చైర్మన్, సభ్యుల నియామకాన
Read Moreవీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
శంషాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి పోచమ్మగడ్డ 8వ కాలనీలో బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గాయపడ్డ బాలుడిని తల్లిదం
Read Moreసీనియర్ సిటిజన్లపై దాడులు పెరిగినయ్
వృద్ధాప్యంలో కొడుకులు, కోడళ్ల నుంచి వేధింపులు దొంగతనం కేసుల్లోనూ వృద్ధులే బాధితులు &nb
Read Moreపార్లమెంట్ ఎఫెక్ట్ .. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన ఘటన దృష్ట్యా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్&zw
Read Moreకిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరారు
Read Moreకౌంట్ డౌన్ మాకు కాదు మీకే మొదలైంది : జూపల్లి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం శ్రీహరిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైరయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని దీవించా
Read Moreయశోద అసుపత్రిలో కేసీఆర్ను పరామర్శించిన నాగార్జున
యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను సినీ నటుడు అక్కినేని నాగార్జున పరామర్శించారు. కేసీఆర్ కోలుకుంటున్నా
Read Moreసికింద్రాబాద్-పటాన్చెరు రూట్లో కొత్త ఏసీ బస్సులు
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో మొత్తం కొత్త 8 ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ
Read Moreతెలంగాణ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ
Read Moreఆ ఒక్క రోజే 50 లక్షల మంది బస్సులెక్కిన్రు
హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన కార్తీక సోమవారం (11వ తేదీ)రికార్డు స
Read More












