Hyderabad
కేరళ పేలుళ్లు.. 5కు చేరిన మృతుల సంఖ్య
కేరళలోని కొచ్చిలో యెహోవాసాక్షుల ప్రార్థనా సమావేశంలో కలమస్సేరి పేలుడు ఘటనలో నవంబర్ 11న సాయంత్రం 45 ఏళ్ల మహిళ మరణించింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకు
Read Moreబీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి
మునుగోడు నియోజకవర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆమె నవంబర్ 12వ తేదీన మంత్రి కేటీఆర్ సమక్ష
Read Moreకట్ అయిన ఓవర్హెడ్ విద్యుత్ వైర్.. రైళ్లో ప్రయాణిస్తోన్న ఇద్దరు మృతి
నవంబర్ 11న జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఢిల్లీకి వెళ్లే రైలు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపడటంతో ఆకస్మిక కుదుపు కారణంగా ఇద్దరు ప్రయాణికులు మర
Read Moreదీపావళి అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలి.. మోదీ దివాళీ విషెస్
దీపావళి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 12) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ అందరికీ ఆనందాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాల
Read More22 లక్షల దీపాలతో అయోధ్య కొత్త గిన్నిస్ రికార్డ్
దీపావళి వేడుకల్లో భాగంగా 22లక్షల 23వేలు దీపాలు (మట్టి దీపాలు) వెలిగించిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ్ ఉత్సవం మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీపోత్
Read Moreఅమ్మాయిలూ.. జాగ్రత్త సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయొద్దు: సీపీ సందీప్ శాండిల్య
అపరిచితులతో చాటింగ్ చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నరు వేధింపులకు గురిచేస్తే భయ
Read Moreకేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : దాసు సురేశ్
ముషీరాబాద్, వెలుగు : యాభై మంది బీసీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపే వ్యూహంతో నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు
Read Moreపొత్తుల కోసం మేం వెంపర్లాడలే : తమ్మినేని
హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని, తమ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద
Read Moreమార్నింగ్ వాక్కు వెళ్లొద్దు.. అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ జారీ చేసింది. మార్నింగ్ వాక్&
Read Moreజానపద గాయని స్నేహలత కన్నుమూత
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు, జానపద గాయని స్నేహలత కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న &nb
Read Moreఆ యాడ్స్ ఆపండి.. ఛానళ్ల ఎడిటర్లకు అడిషనల్ సీఈవో ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని అన్ని టీవీ, సోషల్ మీడియా చానళ్లను
Read Moreకేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడక : షర్మిల
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ ద్వారానే తేటతెల్లం అయ్యిందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల శనివారం ఒక ప్
Read Moreహర్యానాలో కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
ఏడుగురి అరెస్ట్ చండీగఢ్ : హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు. యమునానగర్, అంబాలా జిల్లాల్లోని మందేబరి,
Read More












