Hyderabad
రాష్ట్రంలో 38 శాతం మందికి బీపీ, షుగర్
సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీ కేసులు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఒకప్పుడు అంటు వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇపుడు అంటు వ్యాధులు క
Read Moreహైదరాబాద్ కు ఈసీ.. రెండు నెలల్లోనే ఎన్నికలకు చాన్స్
కేంద్ర ఎన్నికల అధికారుల బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుందని.. కావాల్సిన సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించా
Read Moreహైదరాబాద్లో ఆగిన యుద్ధ విమానాలు
యునైటెడ్ కింగ్డమ్ వైమానిక దళం రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి.
Read Moreలక్ష మంది సభతో ఎన్నికల శంఖారావం: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప
Read Moreఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే
రోజు రోజుకు వేగంగా మారుతున్న ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతలు నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రతీ రంగంలో పోటీతత్వం ఉంది. ఈ నే
Read Moreటికెట్ ఇస్తా అని..రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకుండు.. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకున్నారని మహేశ్వరం నియోజ
Read MoreTSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల
టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డుపై వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నాపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓ
Read Moreహైదరాబాద్ రిలయన్స్ రిటైల్ స్టోర్సులో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు
హైదరాబాద్లోని రిలయన్స్ రిటైల్ స్టోర్స్లో జీహెచ్ఎంసీ అధికారులు సోదాలు నిర్వహించారు. పటాన్చెరులోని రిలయన్స్ రిటైల్ స్టోర్లో జీహెచ్&
Read Moreఅక్టోబర్ 1 నుంచి రాజస్థాన్లో పెట్రోల్ బంకులు బంద్..
రాజస్థాన్ రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. రాజస్థాన్ లోని పెట్రోల్ పంప్ ఆపరేటర్లు అక్టోబర్ 1 నుంచి సమ్మెకు దిగనున్నారు
Read Moreహైదరాబాద్లో వర్షం.. ఆగిన పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్- పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యా
Read Moreఇండియా ఓ శత్రుదేశం.. భారత్పై విషం కక్కిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్!
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ పోరు కోసం దాయాది పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం విదితమే. ప్రత్యర్థి జట్టైనా భారత అభిమానులు వారికి ఘనస
Read Moreరియల్ ఎస్టేట్లో సైబర్ నేరగాళ్లు.. ఫోర్జరీ సంతకాలతో 40 కోట్ల భూమి అమ్మకం
ఇందుగలరు...అందుగలరని సందేహము వలదు..ఎందెందు వెతికినా..అన్ని రంగాల్లోనూ సైబర్ నేరగాళ్లు కలరు. సైబర్ నేరగాళ్ల దుంపతెగ. ఇన్నాళ్లు ఆన్ లైన్లో బాధితు
Read Moreపాకిస్తాన్లో సూసైడ్ బాంబ్ : 52 మంది స్పాట్ డెడ్
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో బాంబు పేలింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఆత్మాహుతి పే
Read More













