Hyderabad
కాచిగూడ - కాకినాడ మధ్య 19 నుంచి దసరా స్పెషల్ రైలు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్ 19 నుంచి 26
Read Moreనవరాత్రి ఉత్సవాలు.. ఋతుస్రావం థీమ్తో దుర్గా పండల్
నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలు ఫుల్ స్వింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోన
Read Moreపాలస్తీనాకు మద్దతుగా కానిస్టేబుల్ పోస్ట్.. సస్పెండ్ చేసిన అధికారులు
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్.. పాలస్తీనాకు మద్దతుగా ఒక పోస్ట్ను షేర్ చేసి, విరాళాలు అడిగాడనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసు కాని
Read Moreచెవులు మూసుకోవాలి : జూబ్లీహిల్స్, తార్నాక నైట్ టైం సౌండ్ పొల్యూషన్
హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, తార్నాకలో అదీ ఎక్కువగా రాత్రి సమయాల్లో దీని తీవ్రత మితిమీరిపోతోంది. ఈ ఏడాద
Read Moreజర్నీ టెన్షన్ ఫ్రీ: దసరాకు 620 స్పెషల్ రైళ్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలనుంచి తెలుగ
Read Moreస్టేడియంలో నమాజ్ చేసినందుకు ICCకి ఫిర్యాదు
అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మైదానంలో నమాజ్ చేసినందుకు పాకిస్థాన్ కీపర్-బ్
Read Moreనర్సాపూర్లో సెల్బే షోరూమ్ షురూ
హైదరాబాద్, వెలుగు: మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే, టాలీవుడ్ నటి శ్రీముఖి చేతుల మీదుగా ఆదివారం మెదక్లోని నర్సాపూర్ పట్టణంలో తన కొత్త షోర
Read Moreమ్యాచ్ లో 'జై శ్రీరామ్' నినాదాలు.. డీఎంకే నేతను విషపు దోమతో పోల్చిన బీజేపీ
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్లో పాక్ క్రికెటర్ను అవహేళన చేస్తూ 'జై శ్రీరామ్' నినాదాలు చేశారని డీఎంకే న
Read Moreకూకట్ పల్లి సెలూన్ లో.. గడ్డం గీసే కత్తితోనే హత్య చేశారు
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని దుండగులు హత్య చేశారు. అనంతరం సెలూన్
Read Moreతెలంగాణకు రాజ్నాథ్ సింగ్..హుజురాబాద్లో బహిరంగ సభ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ(అక్టోబర్16) తెలంగాణకు రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం
Read Moreటీచర్ల పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలి: ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఏడాదిగా పెండింగ్లో ఉన్న టీచర్ల బిల్లులు వెంటనే చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నెలల తరబడి బి
Read Moreవనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. VIP స్టోర్లో మంటలు
హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో సోమవారం (అక్టోబర్ 16న) అగ్నిప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోనీ VIP స్టోర్ లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు భారీగా
Read Moreతైవానీస్ ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ కంపెనీ ఏసర్ నుంచి ఈ–బైక్.. ధర రూ.లక్ష
హైదరాబాద్, వెలుగు: తైవానీస్ ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ కంపెనీ ఏసర్తో కలసి ‘మూవీ 125 4జీ’ ఎలక్ట్రిక్ బైక్ థింక్ ఈ–బైక్ గో
Read More












