Hyderabad
పిడుగు పడి వృద్ధురాలు మృతి.. నలుగురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం హుజూర్ నగర్ శివారులో ఘటన హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులో పిడుగుపడడంతో ఓ వృద్ధురాలు చని
Read Moreరైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు
Read Moreఆ మూడు స్కీములూ బూమ్రాంగ్ అయితన్నయ్!
ఊరూరా ఎమ్మెల్యేలకు ఎదురుతిరుగుతున్న లబ్ధిదారులు పుస్తెలతాడు పట్టుకుని ఏడుస్తున్రు.. కాన్వాయ్కు అడ్డుపడి తిడుతున్రు పథకాలతో ఓట్లు వస్తాయన
Read Moreఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరం : మంత్రి నిరంజన్ రెడ్డి
గద్వాల, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరమని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి నిరంజన్
Read Moreపదేండ్లుగా అవమానాలే మిగిలినయ్: బీఆర్ఎస్వీ నేతలు
ఉద్యమంలో లేనోళ్లకే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఓయూలో 20 మందికిపైగా పదవులు.. కేయూ నుంచి ఒక్కరికే ఇచ్చిన్రు మమ్మల్ని పట్టించుకోకుంటే మా దారి మేం
Read Moreఅక్టోబర్ రెండో వారంలో వంద మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్!
ఇప్పటికే 62 స్థానాలపై హైకమాండ్, రాష్ట్ర పార్టీ ఏకాభిప్రాయం రీ సర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లు ఫైనల్! ఈ నెల 8కి స్క్రీనింగ్ కమిటీ మీటింగ
Read Moreప్రీతి ఆత్మహత్య కేసులో .. సైఫ్ సస్పెన్షన్ తాత్కాలిక రద్దు
కాలేజీలో జాయిన్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశం విచారించకుండానే సస్పెండ్ చేశారని వాదించిన న్యాయవాది ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వరంగల్&z
Read Moreచదువులో రాణించలేకపోతున్నా.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
జీడిమెట్ల, వెలుగు: చదువులో రాణించలేకపోతున్నానని, ఆరోగ్యం సరిగా ఉండడం లేదనే మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషీరాబాద్
Read Moreటీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి : గౌని రాజ రమేశ్ యాదవ్
నల్గొండ అర్బన్, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజ రమేశ్ యాదవ్ డిమాండ్ చేశ
Read Moreబాయ్ ఫ్రెండ్ మృతి తట్టుకోలేక యువతి సూసైడ్
గచ్చిబౌలి, వెలుగు : ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్రెడ
Read Moreనాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
20 వేలు డిమాండ్ చేసిన తిరుపతి మెట్పల్లి తహసీల్దార్ ఆఫీసులో కలకలం మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు నాలా కన్వర్షన్
Read Moreఆటో ట్రాలీని ఢీకొట్టిన కారు.. సర్పంచ్ భర్తతో పాటు మరొకరు మృతి
ముగ్గురికి గాయాలు నల్గొండ జిల్లా హాలియా శివారులో ఘటన హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా శివారులోని ఆంజనేయ రైస్మిల్లు సమీపంలో మంగళవారం
Read Moreచేనులో గిరిజన మహిళ హత్య
ఆదిలాబాద్ జిల్లా తుకారాంనగర్ పరిధిలో దారుణం గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఓ గిరిజన మహిళ హత్యకు గురైంది
Read More












