Hyderabad
ఎనిమిది మందిని చంపిన సైకో ప్రవీణ్ అరెస్ట్.. మందు కోసం చంపుతాడంట..
వాడి పేరు ప్రవీణ్.. వీడు ఏం పనులు చేస్తాడో తెలియదు కానీ.. మనుషులను మాత్రం బాగా చంపుతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది హత్యలు చేసినట్లు ప్రకటించారు రాజేంద్ర
Read Moreఅసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల ఆందోళన
హైదరాబాద్ : అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల నాయకులు గురువారం (జూన్ 22న) ఆందోళనకు దిగారు. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన ఉపా కేసులను
Read Moreపోలీసుల అత్యుత్సాహం.. కేసీఆర్ కోసం అంబులెన్స్ను ఆపేశారు
ప్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే రాష్ట్ర పోలీసులు.. ఆ జాడ ఎక్కడా కనపడనివ్వట్లేదు. సామాన్య ప్రజలను పోనివ్వడం పక్కనుంచితే కనీసం అంబులెన్స్కు దారివ్వ
Read MoreWeather : రాబోయే రెండు రోజులు హైదరాబాద్ లో వర్షాలు..
వేసవి తాపం నుంచి రిలీఫ్ అయ్యే వార్త చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణ, హైదరాబాద్లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జూన్ 22, 23న రాష
Read Moreకాంగ్రెస్లో చేరిన భూ నిర్వాసితులు
గజ్వేల్, వెలుగు: వర్గల్ మండలం అవుసులోని పల్లి, రామక్కపేటకు చెందిన 50 మంది భూ నిర్వాసితులు కాంగ్రెస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని
Read Moreహైదరాబాద్ - పాండిచ్చేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది
ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జూన్ 22 న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreసైబరాబాద్లో 87 మంది ఎస్సైలు బదిలీ
గచ్చిబౌలి/శంకర్ పల్లి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సైల బదిలీలు జరిగాయి. 87 మంది ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్
Read Moreరెండో రోజూ కొనసాగుతున్న ఈడీ సోదాలు
రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు జూన్ 22న కూడా కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్మెంట్ కోటాలో అధిక
Read Moreబిల్డింగ్పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడి మృతి
మూసాపేట, వెలుగు: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు చనిపోయిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వి
Read Moreదుర్గం చెరువులో డెడ్బాడీ
మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువులో వ్యక్తి డెడ్ బాడీని మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6.3
Read Moreడీసీఎం ఢీకొని మహిళ మృతి
ఉప్పల్, వెలుగు: డీసీఎం ఢీకొని మహిళ చనిపోయిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం మనోపాడ్
Read Moreగోల్కొండలో 9 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
బోనాల నేపథ్యంలో వెహికల్స్ డైవర్షన్ మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ఇయ్యాల ప్రారంభం కానుండగా.. &nbs
Read More












