Hyderabad

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత హానికరమైన పండ్లు ఇవే

ఆరోగ్యానికి పండ్లు మంచి మేలును చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Read More

తగ్గనున్న వంటనూనెల ధరలు.. త్వరలోనే అమల్లోకి...!

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించ

Read More

1000మందికి పైగా గాయాలు, 100మంది పరిస్థితి క్రిటికల్.. ఒడిశాకు చేరుకున్న కేంద్ర ఆరోగ్యమంత్రి

బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్ల

Read More

మైనర్ బాలికపై దాడి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో భయానక విషయాలు

మే 28న ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో సాహిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో బాలిక పోస్టుమార్టం నివేదికలో భయానక

Read More

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ బిగ్ రిలీఫ్.. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్‌పై కీలక నిర్ణయం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం స్టేట్ రన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్&zwn

Read More

5ఏళ్ల తర్వాత తల్లిని చూసి చలించిపోయిన కొడుకు.. భుజాలపై ఎత్తుకుని ఊరు చూపించాడు

కొందరు తల్లిదండ్రులంటే ప్రాణంలా చూసుకుంటారు. వాళ్లే తమకు దైవంగా అనుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో.. పిల్లలు

Read More

శిలాఫలకంపై కనిపించని జడ్పీ ఛైర్ పర్సన్ పేరు.. చిచ్చు రేపిన ప్రోటోకాల్ వివాదం

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. శిలాఫలకంపై జడ్పీ ఛైర్ పర్సన్ పేరు కనపడకపోవడంతో అది గొడవ

Read More

మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్నంటిన నల్లని పొగలు

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

Read More

ఒత్తిడితో యువత డ్రగ్స్​కు అలవాటు పడుతున్నరు

కూకట్ పల్లి, వెలుగు : యువత భవిష్యత్​ను అంధకారంలోకి నెడుతున్న డ్రగ్స్​ వాడకాన్ని నివారించి సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని  రాష్ట

Read More

ఇయ్యాల్టి నుంచి గ్రూప్​1 హాల్​టికెట్లు

హైదరాబాద్, వెలుగు : పేపర్​ లీకేజీలతో రద్దయిన గ్రూప్​ 1 ప్రిలిమ్స్ కు రీ–ఎగ్జామ్​కు సంబంధించి ఆదివారం నుంచి అభ్యర్థులు హాల్​టికెట్లను డౌన్​లోడ్​

Read More

ఎమ్మెల్యే వర్సెస్ ఇన్​చార్జి : మంత్రి కేటీఆర్ సమక్షంలోనే అనుచరుల వీరంగం

    ఎల్​బీనగర్​లో మరోసారి బయటపడ్డ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు     మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యే సుధీర్, ఇన్​చ

Read More

ఇయ్యాల్టి నుంచి సిటీలో నేషనల్ ర్యాంకింగ్ ​టీటీ

హైదరాబాద్,వెలుగు: యూటీటీ నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ టోర్నమెంట్‌‌ ఆదివారం నుంచి సిటీలో

Read More

మేరు కులవృత్తిని ఆదుకోవాలి

  ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుట్టుపనిపై ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేర సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.

Read More