Hyderabad
విందులు,వినోదాల కోసమే అందాల పోటీలకు రూ.250 కోట్లు: హరీశ్ రావు
కాంగ్రెస్ నాయకుల విందులు, వినోదాల కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్. అందాల పోటీ
Read Moreబొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీక
Read Moreప్రకృతి వనరులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మావోయిస్టులపై దాడులు: మహేష్ గౌడ్
హైదరాబాద్: ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రజలందరికి జీవించే హక్కు ఉందని.. కానీ కేంద్రం ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష
Read Moreతెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు..స్పెషల్ గెస్ట్గా జపాన్ బృందం
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే అధికా రులు నాంపల్లి గన్ పార్క్ తో పాటు పరేడ్ గ్రౌం క్లాస్లో పకడ్బందీ ఏ
Read Moreపార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా
తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.
Read Moreమావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నరు: MLC కోదండరాం
హైదరాబాద్: మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నారని టీజేఎస్ పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర
Read Moreహైదరాబాద్లో ఇద్దరే ఉన్నరు.. CM రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్స్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలోని 150 డ
Read Moreటీ కప్పులో తుఫాన్ లాంటిది.. కవిత ఇష్యూపై BRS మాజీ ఎమ్మెల్యే రాజయ్య రియాక్షన్
వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం గులాబీ పార్టీతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్పై ధిక్కార స్వరం వినిపిస్త
Read Moreహైదరాబాద్ బాలానగర్ లో విషాదం.. సహజ ప్రసవమైన కాసేపటికే తల్లి, బిడ్డ మృతి..
హైదరాబాద్ లోని బాలానగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.. సహజ ప్రసవమైన కాసేపటికే.. బాలింత, పసి బిడ్డ చనిపోయిన ఘటన బాలానగర్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర
Read Moreగురుకులాలపై రాజకీయాలు చేయకండి: అలుగు వర్షిణి
సోసైటీలో జరిగిన స్కామ్ను పక్కదారి పట్టించేందుకే టాయిలెట్ల క్లీనింగ్ అంశాన్ని వివాదం చేస్తున్నరు ప్రభుత్వ అనుమతి లేకుండా 800 మందిని నియమించి ప్రత
Read Moreఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు
కటకం సుదర్శన్ వర్ధంతి సభలో వక్తలు బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తోన్న ఎన్
Read Moreనిర్మల్ జిల్లాలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎస్పీ జానకీ షర్మిల
Read Moreమందమర్రి ఏరియా సింగరేణి వర్క్షాప్ డీజీఎంగా ధూప్సింగ్
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి వర్క్షాప్ కొత్త డీజీఎంగా వి.ధూప్సింగ్శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు వర్క్షాప్ ఉద్యోగులు,
Read More












