Hyderabad

కంపెనీకి వచ్చిన క్లోజర్ నోటీసుల్లో ఎమ్మెల్యే ప్రమేయం లేదు : దుర్గాప్రసాద్ రావు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ రావు యాదగిరిగుట్ట, వెలుగు : ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి పొల్యూషన్

Read More

మృతదేహాలను ఇవ్వకపోవడం క్రూరత్వమే : వేనపల్లి పాండురంగారావు

మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు నల్గొండ అర్బన్, వెలుగు : ఛతీస్ గఢ్​రాష్ట్రంలో ఈనెల 21 న బూటకపు ఎన్​కౌంటర్​లో మరణించిన తెలుగు రాష్ట్రాలకు సం

Read More

పదేండ్లలో బీఆర్​ఎస్​ ఒక్క ఇల్లూ ఇవ్వలేదు : కుందూరు జైవీర్ రెడ్డి

ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి   హాలియా, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని నాగార్జునసాగర్ ఎమ్మెల్

Read More

హామీల అమలులో ప్రభుత్వం విఫలం : పల్లా రాజేశ్వర్​రెడ్డి

జనగామ, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనగామ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంప్​ఆఫీస్ లో జనగామ టౌన్

Read More

పిలాయిపల్లి ద్వారా సాగునీరు అందిస్తాం : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి  యాదాద్రి, వెలుగు : పిలాయిపల్లి కాలువ ద్వారా సాధ్యమైనంత త్వరగా సాగునీరు అందిస్తామని భువనగిరి ఎమ్మె

Read More

ముంపు ప్రాంతాలను ముందే గుర్తించండి

హనుమకొండ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, వి

Read More

శవాలనైనా ఇవ్వరా?.. రాకేశ్​ తల్లి స్వరూప ఆవేదన

హనుమకొండ, వెలుగు: చత్తీస్ గఢ్​– నారాయణపూర్​ఎన్ కౌంటర్ లో మృతి చెందిన బుర్రా రాకేశ్ అలియాస్ వివేక్ మృతదేహాన్ని తమకు ఇవ్వకుంటే కుటుంబమంతా ఆత్మహత్య

Read More

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి : అద్వైత్ కుమార్ సింగ్

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ స

Read More

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ

రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా

Read More

రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలి : తక్కెళ్లపల్లి రవీందర్​రావు

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు: మహబూబూబాబాద్​రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు అన్నారు. సోమవారం రైల్వే స్

Read More

మహిళా సాధికారతకు పథకాలు : దొంతి మాధవరెడ్డి

  నల్లబెల్లి, వెలుగు: మహిళాసంఘాల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్

Read More

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు

మల్హర్, వెలుగు: వడ్లు త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్​చేస్తూ  మల్హర్ మండల కేంద్రం తాడిచెర్లలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. టెం

Read More

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Read More