India

రేపే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(డిసెంబర్ 8) వెలువడనున్నాయి.  మొత్తం 182  స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికార

Read More

సాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప

Read More

హైదరాబాద్లో  గోల్డ్ ATM లాంఛ్ 

హైదరాబాద్:  డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్టే ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్

Read More

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.   ఎలక్షన్ కమీషన్  డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ

Read More

నేడు బంగ్లా​తో ఇండియా రెండో వన్డే

ఉ. 11.30 నుంచి సోనీ నెట్​వర్క్​లో  మిర్పూర్​: బంగ్లాదేశ్​ టూర్​లో అంచనాలతో బరిలోకి దిగి తొలి వన్డేలో బోల్తా కొట్టిన ఇండియా టీమ్​ రెండో మ్యాచ్​

Read More

రష్యా ఆయిల్​ కొనొద్దు.. ఇండియాకు ఉక్రెయిన్  విజ్ఞప్తి

యుద్ధం ఆగిపోవాలంటే ప్రధాని మోడీ పాత్ర కీలకం: దిమిత్రీ కులేబా న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకు ఆయిల్  కొనడంపై ఉక్రెయిన్  అభ

Read More

భారత జీడీపీని 6.9శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్

న్యూఢిల్లీ: గ్లోబల్​ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోందని ప్రపంచబ్యాంకు మెచ్చుకుంది. జీడీపీ గ్రోత్​రేటును పెంచింది.

Read More

భారత జీడీపీ 6.9కి పెరిగే అవకాశం: వరల్డ్ బ్యాంక్

భారత ఆర్ధిక వ్యవస్థ అంచనాను అప్ గ్రేడ్ చేసిన ప్రపంచ బ్యాంక్ న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి

Read More

ఉగ్రవాద నిర్మూలనే టార్గెట్: అజిత్ దోవల్

న్యూఢిల్లీ : తీవ్రవాదులకు ఫండింగ్ చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ దే

Read More

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం: నితీష్ కుమార్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రధాని న

Read More

ఎగ్జిట్ పోల్స్: హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే అధికారం

హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే వివ

Read More

మోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ

జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోడీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్‌లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్ల

Read More