India

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Read More

లాలూ ప్రసాద్‌కు సీబీఐ ఝలక్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) షాకిచ్చింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులను రీ ఓపెన్ చ

Read More

వాజ్‌పేయికి రాహుల్‌ గాంధీ నివాళి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటుగా పులువురు ప్రముఖులకు నివాళులర్పించారు. సదైవ్ అటల్ లోని వాజ్ పేయి సమాధి వ

Read More

కలిసి పని చేద్దాం.. ఇండియాకు చైనా పిలుపు

బీజింగ్: మనతో బార్డర్​లో తరచూ గొడవలు పెట్టుకుంటున్న చైనా.. రెండు దేశాల మధ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధం

Read More

చైనా జెజియాంగ్ ప్రావిన్స్​లో కరోనా కేసులు

బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం మరింత తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రావిన్స్ లలో లక్షల కొద్దీ డైలీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఝెజియాంగ్ ప్రావిన

Read More

కొత్త ఆర్థిక శక్తిగా ఇండియా : డా. కె. లక్ష్మణ్

సాధారణంగా ‘గుజరాతీ’లు వ్యాపార మనస్కులనీ, పిసినారితనం కలిగి ఉంటారని అందరూ అంటుంటారు. అది నిజమే! డబ్బు విలువ తెలిసినవాళ్లు ఎవరైనా అలాగే చేస్

Read More

167 అంబులెన్స్ లను ప్రారంభించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్:  జై శ్రీరామ్ నినాదాన్నిబీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఆ నినాదాన్ని

Read More

2023లో G20 సదస్సును మరో లెవెల్‌కి తీసుకెళ్దాం:ప్రధాని మోడీ

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా మరోసారి విజృంభిస

Read More

దేశంలో ఎన్నికల సంస్కరణలు ఇవే..

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది 1950 జనవరి 25న ఏర్పడింది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలను మొదలుకొని ఇప్పటివరకు

Read More

కరోనాతో ముప్పు లేదు..భయపడొద్దు!

భయపడొద్దు.. జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్న సైంటిస్టులు చైనాలోని ప్రస్తుత వేరియంట్లన్నీ మన దేశంలోకి ఎప్పుడో వచ్చినయ్​ ఒమిక్రాన్​ కన్నా ఎక్స్

Read More

కోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు

ఢిల్లీ: దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరం

Read More

నలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో

Read More

కాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్

ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ

Read More