India
2023లో మెగా ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం
2023 సంవత్సరం క్రీడాభిమానులకు పండగ కానుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తో పాటు..హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ రెండు మెగా ఈవెంట్లు భారత్ లోనే జరగనున్నాయి.
Read Moreహరియాణా మంత్రి సందీప్ సింగ్ పై ఎఫ్ఐఆర్
హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని రోజుల క్రితం మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు ప
Read Moreదేశ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసిన రాష్ట్రపతి, ప్రధాని
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాలు సంతోషం, విజయంతో
Read Moreఅమిత్ షాతో పాండ్యా బ్రదర్స్
న్యూ ఇయర్ పురస్కరించుకుని భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశాడు. అనంతరం ‘మీతో విలువైన
Read Moreఆదివాసీ రాష్ట్రపతి నుంచి 5జీ కాల్స్ వరకు.. 2022లో పడ్డ తొలి అడుగులు
1. తనను తానే పెండ్లి చేసుకున్న క్షమా బిందు గుజరాత్ వడోదరాకు చెందిన క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. జూన్ 11న గోత్రి
Read Moreసీపీఆర్ చేసి ప్రాణం కాపాడిండు
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటు వస్తోంది. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి
Read Moreసొంతూళ్లకు పోకుండానే ఓటేయొచ్చు
స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు ఇబ్బందులుపడుతున్న వారికి ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసీ కొత్తగా డెవలప్ చేసిన రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ఉప
Read Moreబీఎఫ్.7 వేరియంట్ను ఐసోలేట్ చేసిన భారత్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ దడ పుట్టిస్తోంది. మళ్లీ కొవిడ్ ముప్పు ముసురుకోవచ్చనే భయాలకు బీజాలు వేస్తోంది. ఒమైక్రాన్ వ
Read Moreఫ్లైట్లో ప్రయాణికుల మధ్య డిష్యుం డిష్యుం
ఫ్లైట్లో ఇద్దరు ప్రయాణికులు ముష్ఠియుద్ధానికి దిగారు. థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు పాసింజర్స్ కొట్లాడుకున్నారు. బ్యాంకాక్ నుంచి క
Read Moreచెన్నైలో మరో ఇద్దరికి కరోనా
చెన్నై: దుబాయ్, కాంబోడియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్&zwnj
Read Moreమన కరోనా మందులకు చైనాలో మస్త్ డిమాండ్
మన కరోనా మందులకు చైనాలోమస్త్ డిమాండ్ బ్లాక్ మార్కెట్లో కొంటున్న ప్రజలు బీజింగ్: చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సరిపడ
Read Moreఆస్పత్రిలో చేరిన ప్రధాని మోడీ తల్లి
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన డాక్టర్లు దవాఖానకు వెళ్లి తల్లిని పరామర్శించిన పీఎం త్వరగా కోల
Read Moreకరోనా అలర్ట్ : రానున్న 40 రోజులు భారత్కు కీలకం
కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కొవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మరి కట్టడికి
Read More












